ETV Bharat / city

నాగోల్​లో భాజపా గాంధీ సంకల్ప యాత్ర - bjp sankalp yathra at hyderabad

భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్​ నాగోల్​లో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా సంకల్ప యాత్ర చేపట్టారు. గాంధీజీ కలలు కన్న సుస్థిర పాలన కేవలం భాజపాతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ రామచందర్​ రావు అన్నారు.

నాగోల్​లో భాజపా గాంధీ సంకల్ప యాత్ర
author img

By

Published : Nov 20, 2019, 5:28 PM IST

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్​లో భాజపా సంకల్ప యాత్ర చేపట్టింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచందర్​ రావు, భాజపా నాయకులు పేరాల శేఖర్ రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నాగోల్ డివిజన్ పరిధిలోని కాలనీలలో సంకల్ప యాత్ర చేపట్టారు. గాంధీజీ కలలుగన్న సుస్థిర పాలన కేవలం భాజపాతోనే సాధ్యమని... అందుకు అనుగుణంగా మోదీ పరిపాలన కొనసాగుతోందని వారు అన్నారు. అంటరానితనం, అవినీతిని రూపుమాపి అహింస, స్వచ్ఛమైన పాలనను అందించడం కోసం భాజపా పాటు పడుతోందని వారు అభిప్రాయపడ్డారు.

నాగోల్​లో భాజపా గాంధీ సంకల్ప యాత్ర

ఇదీ చూడండి : లైకుల కోసం తుపాకీ.. పోలీసుల అదుపులో యువకులు​

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్​లో భాజపా సంకల్ప యాత్ర చేపట్టింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచందర్​ రావు, భాజపా నాయకులు పేరాల శేఖర్ రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నాగోల్ డివిజన్ పరిధిలోని కాలనీలలో సంకల్ప యాత్ర చేపట్టారు. గాంధీజీ కలలుగన్న సుస్థిర పాలన కేవలం భాజపాతోనే సాధ్యమని... అందుకు అనుగుణంగా మోదీ పరిపాలన కొనసాగుతోందని వారు అన్నారు. అంటరానితనం, అవినీతిని రూపుమాపి అహింస, స్వచ్ఛమైన పాలనను అందించడం కోసం భాజపా పాటు పడుతోందని వారు అభిప్రాయపడ్డారు.

నాగోల్​లో భాజపా గాంధీ సంకల్ప యాత్ర

ఇదీ చూడండి : లైకుల కోసం తుపాకీ.. పోలీసుల అదుపులో యువకులు​

Intro:హైదరాబాద్: మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం లోని నాగోల్ డివిజన్లో సంకల్ప యాత్ర బిజెపి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి కి ఎమ్మెల్సీ రామచంద్రరావు, భాజపా నాయకులు పేరాల శేఖర్ రావు, స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై నాగోల్ డివిజన్ పరిధిలోని కాలనీలలో యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న సుస్థిర పాలన కేవలం బిజెపి తోనే సాధ్యమని, అందుకు అనుగుణంగా మోదీ పరిపాలన కొనసాగుతోందని అన్నారు. అంటరానితనం, అవినీతి లను రూపుమాపి అహింసా, స్వచ్ఛమైన పాలను అందించడం కోసం బిజెపి పాట పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. గాంధీ సేవలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు.

బైట్ : రామచంద్ర రావు (ఎమ్మెల్సీ)
బైట్ : పేరాల శేఖర్ రావు (భాజపా నాయకులు)


Body:TG_Hyd_32_20_BJP Sankalp Yatra_Ab_TS10012


Conclusion:TG_Hyd_32_20_BJP Sankalp Yatra_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.