ETV Bharat / city

Maoist: ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్ష పూర్తి

author img

By

Published : Jun 18, 2021, 10:52 PM IST

ఈనెల 16న ఏపీలోని విశాఖ మన్యం తీగలమెట్ట వద్ద ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం మావోయిస్టు గంగన్న మృతదేహాన్ని వైద్యులు ఆయన బంధువులకు అప్పగించారు.

Autopsy completed for six Maoists bodies
ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్ష పూర్తి

ఆంధ్రప్రేదేశ్​లోని విశాఖపట్నం జిల్లా తీగలమెట్ట వద్ద ఈనెల 16న జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు అధికారులు శవపరీక్ష నిర్వహించారు. నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసి.. అనంతరం మావోయిస్టు గంగన్న మృతదేహాన్ని ఆయన బంధువులకు అప్పగించారు.

మావోయిస్టు గంగన్న మృతదేహాన్ని ఆయన బంధువులు రాష్ట్రంలోని స్వస్థలానికి తరలించనున్నారు. అనంతరం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రేదేశ్​లోని విశాఖపట్నం జిల్లా తీగలమెట్ట వద్ద ఈనెల 16న జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు అధికారులు శవపరీక్ష నిర్వహించారు. నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసి.. అనంతరం మావోయిస్టు గంగన్న మృతదేహాన్ని ఆయన బంధువులకు అప్పగించారు.

మావోయిస్టు గంగన్న మృతదేహాన్ని ఆయన బంధువులు రాష్ట్రంలోని స్వస్థలానికి తరలించనున్నారు. అనంతరం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇదీచదవండి: Electricity Poll: అడ్డొచ్చింది... అందుకే బిల్డింగ్​లో కలిపేశాడు..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.