ETV Bharat / city

ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి

author img

By

Published : Dec 8, 2020, 3:36 PM IST

ఏపీలోని ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి చెందారు. కులశేఖర్ మృతిపై పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

asi-kulasekar-dies-with-corona-at-yerpedu-chittoor-district
ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి చెందారు. ఈ నెల 1వ తేదీన కరోనా పరీక్షలు చేయించుకోవటంతో పాజిటివ్​గా నిర్ధార‌ణ అయింది. తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందారు. కులశేఖర్ మృతి పట్ల పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి చెందారు. ఈ నెల 1వ తేదీన కరోనా పరీక్షలు చేయించుకోవటంతో పాజిటివ్​గా నిర్ధార‌ణ అయింది. తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందారు. కులశేఖర్ మృతి పట్ల పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: దుకాణాల్లో చోరీ చేసి ఒఎల్​ఎక్స్​లో అమ్ముతున్నారు: సజ్జనార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.