ETV Bharat / city

కందుల కొనుగోలపై విచారణ జరపాలంటూ లోకాయుక్తకు విజ్ఞప్తి - kodangal money launderers case update

కందుల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని వికారాబాద్​ జిల్లా కొడంగల్​లో వ్యవసాయ కార్మిక సంఘం లోకాయుక్తను ఆశ్రయించింది. ఇప్పటివరకు రైతులకు రావాల్సిన రూ. 73 లక్షలను అందజేయాలని... దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Appeal to the Lokayukta to hold an inquiry into the purchase of corn at kodangal
కందుల కొనుగోలపై విచారణ జరపాలంటూ లోకాయుక్తకు విజ్ఞప్తి
author img

By

Published : Oct 19, 2020, 9:12 PM IST

వికారాబాద్​ జిల్లా కొడంగల్​ నియోజకవర్గంలో కందుల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని వ్యవసాయ కార్మిక సంఘం లోకాయుక్తను ఆశ్రయించింది. 2020 జనవరిలో డీసీఎంఎస్​లో కందులను రైతులు విక్రయించారని ఇప్పటివరకు రావాల్సిన రూ. 73 లక్షలు అందలేదన్నారు. 123 మంది కంది రైతులకు న్యాయం చేసి.. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు పిటిషన్​లో పేర్కొన్నారు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కలెక్టర్​పై కూడా అనుమానాలున్నాయని పిటినషర్​ తెలిపారు. కలెక్టర్​తో పాటు స్థానిక రాజకీయ నాయకులు, పలువురు పాత్రికేయుల ప్రమేయం ఉందని.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

వికారాబాద్​ జిల్లా కొడంగల్​ నియోజకవర్గంలో కందుల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని వ్యవసాయ కార్మిక సంఘం లోకాయుక్తను ఆశ్రయించింది. 2020 జనవరిలో డీసీఎంఎస్​లో కందులను రైతులు విక్రయించారని ఇప్పటివరకు రావాల్సిన రూ. 73 లక్షలు అందలేదన్నారు. 123 మంది కంది రైతులకు న్యాయం చేసి.. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు పిటిషన్​లో పేర్కొన్నారు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కలెక్టర్​పై కూడా అనుమానాలున్నాయని పిటినషర్​ తెలిపారు. కలెక్టర్​తో పాటు స్థానిక రాజకీయ నాయకులు, పలువురు పాత్రికేయుల ప్రమేయం ఉందని.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ఇదీ చదవండిః కందుల సొమ్ము కాజేసిన వారిని అరెస్ట్​ చేయాలంటూ వినతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.