ETV Bharat / city

రెండోదశ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన పంచాయతీలివే...

author img

By

Published : Feb 10, 2021, 8:22 PM IST

ఏపీలో నిర్వహించనున్న రెండోదశ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ఎస్​ఈసీ ప్రకటించింది. 13 జిల్లాల్లోని 539 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలకు ఈ నెల 13న ఎన్నికలు నిర్వహిస్తారు.

రెండోదశ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన పంచాయతీలివే...
రెండోదశ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన పంచాయతీలివే...

ఏపీలో జరగనున్న రెండో దశ పంచాయతీ ఎన్నికలకు 13 జిల్లాల్లోని 167 మండలాల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో భాగంగా మెుత్తం 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే 539 ఏకగ్రీవాలు పోగా మిగతా 2,786 చోట్ల ఈ నెల 13న ఎన్నికలు నిర్వహిస్తారు.

రెండోదశ ఎన్నికల్లో 7,510 మంది సర్పంచ్ అభ్యర్థుల పోటీలో ఉన్నారు. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో 33,570 వార్డుల్లో 12,605 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాలు పోగా మిగతా 20,796 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. వార్డుల్లో 44,879 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారని ఎస్​ఈసీ తెలిపింది.

  • రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏయే జిల్లాలో ఎన్ని ఏకగ్రీవాలయ్యాయంటే..
  1. గుంటూరు జిల్లాలో 70 పంచాయతీలు ఏకగ్రీవం
  2. ప్రకాశం జిల్లాలో 69 పంచాయతీలు ఏకగ్రీవం
  3. చిత్తూరు జిల్లాలో 62 పంచాయతీలు ఏకగ్రీవం
  4. విజయనగరం జిల్లాలో 60 పంచాయతీలు ఏకగ్రీవం
  5. కర్నూలు జిల్లాలో 57 పంచాయతీలు ఏకగ్రీవం
  6. శ్రీకాకుళం జిల్లాలో 41 పంచాయతీలు ఏకగ్రీవం
  7. కడప జిల్లాలో 40 పంచాయతీలు ఏకగ్రీవం
  8. కృష్ణా జిల్లాలో 36 పంచాయతీలు ఏకగ్రీవం
  9. నెల్లూరు జిల్లాలో 35 పంచాయతీలు ఏకగ్రీవం
  10. విశాఖ జిల్లాలో 22 పంచాయతీలు ఏకగ్రీవం
  11. తూర్పు గోదావరి జిల్లాలో 17 పంచాయతీలు ఏకగ్రీవం
  12. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 పంచాయతీలు ఏకగ్రీవం
  13. అనంతపురం జిల్లాలో 15 పంచాయతీలు ఏకగ్రీవం

ఇదీ చదవండి: వరంగల్ ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి

ఏపీలో జరగనున్న రెండో దశ పంచాయతీ ఎన్నికలకు 13 జిల్లాల్లోని 167 మండలాల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో భాగంగా మెుత్తం 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే 539 ఏకగ్రీవాలు పోగా మిగతా 2,786 చోట్ల ఈ నెల 13న ఎన్నికలు నిర్వహిస్తారు.

రెండోదశ ఎన్నికల్లో 7,510 మంది సర్పంచ్ అభ్యర్థుల పోటీలో ఉన్నారు. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో 33,570 వార్డుల్లో 12,605 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాలు పోగా మిగతా 20,796 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. వార్డుల్లో 44,879 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారని ఎస్​ఈసీ తెలిపింది.

  • రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏయే జిల్లాలో ఎన్ని ఏకగ్రీవాలయ్యాయంటే..
  1. గుంటూరు జిల్లాలో 70 పంచాయతీలు ఏకగ్రీవం
  2. ప్రకాశం జిల్లాలో 69 పంచాయతీలు ఏకగ్రీవం
  3. చిత్తూరు జిల్లాలో 62 పంచాయతీలు ఏకగ్రీవం
  4. విజయనగరం జిల్లాలో 60 పంచాయతీలు ఏకగ్రీవం
  5. కర్నూలు జిల్లాలో 57 పంచాయతీలు ఏకగ్రీవం
  6. శ్రీకాకుళం జిల్లాలో 41 పంచాయతీలు ఏకగ్రీవం
  7. కడప జిల్లాలో 40 పంచాయతీలు ఏకగ్రీవం
  8. కృష్ణా జిల్లాలో 36 పంచాయతీలు ఏకగ్రీవం
  9. నెల్లూరు జిల్లాలో 35 పంచాయతీలు ఏకగ్రీవం
  10. విశాఖ జిల్లాలో 22 పంచాయతీలు ఏకగ్రీవం
  11. తూర్పు గోదావరి జిల్లాలో 17 పంచాయతీలు ఏకగ్రీవం
  12. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 పంచాయతీలు ఏకగ్రీవం
  13. అనంతపురం జిల్లాలో 15 పంచాయతీలు ఏకగ్రీవం

ఇదీ చదవండి: వరంగల్ ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.