ETV Bharat / city

నిత్యావసరాలు పంపిణీ చేసిన అడిషనల్​ క్రైం డీజీ - hyderabad latest news

ఉపాధి లేక అవస్థలు పడుతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయమని అడిషనల్ క్రైం డీజీ శిఖా గోయల్ అన్నారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్​లో వలస మహిళా కూలీలకు నిత్యావసర సరకులు, శానిటైజర్లు, మాస్కులు అందించారు.

additional crime dg shikha goyal distribution Groceries to lady labours in hyderabad
నిత్యావసరాలు పంపిణీ చేసిన అడిషనల్​ క్రైం డీజీ
author img

By

Published : May 2, 2020, 5:34 PM IST

సికింద్రాబాద్​లో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అడిషనల్ క్రైం డీజీ శిఖా గోయల్.. వలస మహిళా కూలీలకు నిత్యావసర సరకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఉపాధి లేక అవస్థలు పడుతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయమన్నారు.

తమ వంతు సహాయంగా కూరగాయలు, నిత్యావసరాలు అందించినట్లు ఉప్పల ఫౌండేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. గత 40 రోజుల నుంచి పేదలకు, వలసకూలీలకు అన్నదానం చేస్తున్నామని చెప్పారు.

సికింద్రాబాద్​లో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అడిషనల్ క్రైం డీజీ శిఖా గోయల్.. వలస మహిళా కూలీలకు నిత్యావసర సరకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఉపాధి లేక అవస్థలు పడుతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయమన్నారు.

తమ వంతు సహాయంగా కూరగాయలు, నిత్యావసరాలు అందించినట్లు ఉప్పల ఫౌండేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. గత 40 రోజుల నుంచి పేదలకు, వలసకూలీలకు అన్నదానం చేస్తున్నామని చెప్పారు.

ఇదీ చూడండి:- ఐరోపాలో శాంతిస్తున్న కరోనా.. ఫ్రాన్స్​లో తగ్గిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.