ETV Bharat / city

లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో.. సినీనటి అనసూయ సందడి

author img

By

Published : Mar 11, 2021, 7:55 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లాలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సినీనటి అనసూయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వింజమూరు మండలం నల్లగొండ్లలోని ఆలయంలో.. కల్యాణ మండపం, భక్తుల వసతి, అన్నదాన సముదాయాలను ఆమె ప్రారంభించారు. వేడుకలకు విచ్చేసిన అభిమానులతో కాసేపు ముచ్చటించారు.

actor-anasuya-special-pooja-in-nallagondla-lakshminarasimha-swamy-temple
లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో.. సినీనటి అనసూయ సందడి

ఏపీ నెల్లూరు జిల్లా నల్లగొండ్లలోని నీలగిరి పర్వతాలపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో.. సినీనటి అనసూయ సందడి చేశారు. మహాశివరాత్రి వేడుకలకు.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆమె ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

దేవస్థానంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం, భక్తుల వసతి, అన్నదాన సముదాయాలను అనసూయ ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అభిమానులతో కాసేపు ముచ్చటించారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సినీనటి అనసూయ

ఇదీ చదవండి: 'భారత్​ ఇక ప్రజాస్వామ్య దేశం కాదు'

ఏపీ నెల్లూరు జిల్లా నల్లగొండ్లలోని నీలగిరి పర్వతాలపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో.. సినీనటి అనసూయ సందడి చేశారు. మహాశివరాత్రి వేడుకలకు.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆమె ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

దేవస్థానంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం, భక్తుల వసతి, అన్నదాన సముదాయాలను అనసూయ ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అభిమానులతో కాసేపు ముచ్చటించారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సినీనటి అనసూయ

ఇదీ చదవండి: 'భారత్​ ఇక ప్రజాస్వామ్య దేశం కాదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.