తెలుగుదేశం అధినేత చంద్రబాబు మనవడు, నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు. స్వామివారి సన్నిధిలో జరిగే నిత్య అన్నదాన కార్యక్రమానికి ...రూ.30 లక్షలను దేవాన్ష్ పేరు మీద విరాళం ఇచ్చారు. చెక్ను తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపారు.
ఇవీచూడండి: ఫలించిన గులాబీ దళపతి వ్యూహం.. ఇక దూకుడే!