ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు

author img

By

Published : Dec 28, 2020, 9:20 AM IST

Updated : Dec 28, 2020, 9:43 AM IST

రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు

09:18 December 28

రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 2,85,068కు చేరింది. వైరస్​తో ఇప్పటివరకు 1,533 మంది మరణించారు.  

కొత్తగా కోలుకున్న 551 మందితో కలిపి 2,77,304 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 6,231 యాక్టివ్ కేసులు ఉండగా... 4,136 మంది హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 54 కొవిడ్​ కేసులు వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

ఇదీ చూడండి: అక్కడ... నింగి.. నేల.. నీరు.. అన్నీ కలుషితమే

09:18 December 28

రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 2,85,068కు చేరింది. వైరస్​తో ఇప్పటివరకు 1,533 మంది మరణించారు.  

కొత్తగా కోలుకున్న 551 మందితో కలిపి 2,77,304 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 6,231 యాక్టివ్ కేసులు ఉండగా... 4,136 మంది హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 54 కొవిడ్​ కేసులు వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

ఇదీ చూడండి: అక్కడ... నింగి.. నేల.. నీరు.. అన్నీ కలుషితమే

Last Updated : Dec 28, 2020, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.