ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖకు చెందిన వ్యక్తి కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఆయన బంధువుకు కరోనా పాజిటివ్గా నిర్ధరించారు. గుంటూరుకు చెందిన మరో రోగి బంధువుకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 13కు చేరుకున్నాయి. మరో 25 మందికి సంబంధించిన నమూనాలు వెల్లడి కావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
![ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు corona cases in andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6567123-712-6567123-1585324709921.jpg?imwidth=3840)
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖకు చెందిన వ్యక్తి కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఆయన బంధువుకు కరోనా పాజిటివ్గా నిర్ధరించారు. గుంటూరుకు చెందిన మరో రోగి బంధువుకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 13కు చేరుకున్నాయి. మరో 25 మందికి సంబంధించిన నమూనాలు వెల్లడి కావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చదవండి: దేశంలో మరో 75 మందికి కరోనా- 17 మంది మృతి