ETV Bharat / business

ఆర్థిక షేర్లు కుదేలు- భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు

author img

By

Published : Apr 5, 2021, 9:24 AM IST

Updated : Apr 5, 2021, 3:51 PM IST

Indices trade lower in pre-opening
స్టాక్స్​ లైవ్​

15:37 April 05

సెన్సెక్స్ 870 మైనస్​..

స్టాక్​మార్కెట్లు భారీ నష్టాలతో సోమవారం సెషన్​ను ముగించాయి. సెన్సెక్స్​ 870 పాయింట్లు కోల్పోయి.. 49,159వద్దకు చేరింది. నిఫ్టీ 229 పాయింట్ల నష్టంతో 14,637 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివివే.. 

హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, భారతీ ఎయిర్​టెల్​, టెక్​ మహీంద్రా షేర్లు లాభాలను ఆర్జించాయి.

బజాజ్​ ఫినాన్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్​, బజాజ్​ ఆటో,ఎల్​ అండ్​ టీ, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్​ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

12:20 April 05

 సానుకూలంగా ఐటీ షేర్లు..

స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. సెన్సెక్స్ 850 పాయింట్లకుపైగా నష్టంతో 49,177 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 220 పాయింట్లకుపైగా తగ్గి..14,645 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. మిడ్​ సెషన్​ ముందుతో పోలిస్తే నష్టాలు కాస్త తగ్గాయి.

  • హెచ్​సీఎల్​టెక్, టీసీఎస్​, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్​టెల్, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాల్లో ఉన్నాయి.
  • బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:22 April 05

14,500 దిగువకు నిఫ్టీ..

స్టాక్​మార్కెట్లు భారీనష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 1350 పాయింట్లకు పైగా కోల్పోయి.. 48,674 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల నష్టంతో 14,471 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాలు.. 

30 షేర్ల ఇండెక్స్​లో ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్, టీసీఎస్​ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. 

బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఆటో, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్​జీసీ, డాక్టర్​ రెడ్డీస్​​, ఎం అండ్​ ఎం, కోటక్​ మహీంద్రా బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

10:49 April 05

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు భారీనష్టాల దిశగా కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్‌ 1212 పాయింట్లకు పైగా కోల్పోయి 48,817 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 334 పాయింట్లకు పైగా నష్టపోయి 14,532 వద్ద ట్రేడవుతోంది.

దేశీయంగా భారీగా వెలుగు చూస్తున్న కరోనా కేసులు మదుపరుల్లో అభద్రతా భావాన్ని రేకెత్తిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.

30 షేర్ల ఇండెక్స్​లో ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్, టీసీఎస్​ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. 

బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఆటో, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్​జీసీ, డా. రెడ్డీస్​​, ఎం అండ్​ ఎం, కోటక్​ మహీంద్ర బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

10:07 April 05

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు భారీనష్టాల దిశగా సాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్‌ 1082 పాయింట్లకు పైగా కోల్పోయి 48,976 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టపోయి 14,566 వద్ద ట్రేడవుతోంది.

దేశీయంగా కొవిడ్‌ విజృంభణ భారీ స్థాయిలో కొనసాగుతోంది. దీంతో మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. దేశవ్యాప్తంగానూ ఆయా రాష్ట్రాల్లో తీవ్రతను బట్టి కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.

మరోవైపు ఈవారం విడుదల కానున్న ఆర్‌బీఐ పరపతి సమీక్ష నిర్ణయాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.

30 షేర్ల ఇండెక్స్​లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్, టీసీఎస్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, భారతీ ఎయిర్​టెల్​ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. 

బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఆటో, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్​జీసీ, డా. రెడ్డీస్​​, ఎం అండ్​ ఎం, కోటక్​ మహీంద్ర బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:05 April 05

స్టాక్స్ లైవ్​ అప్​డేట్స్

స్టాక్​ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్‌ 339 పాయింట్లకు పైగా కోల్పోయి 49,690 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 80 పాయింట్లకు పైగా నష్టపోయి 14,787 వద్ద ట్రేడవుతోంది.

30 షేర్ల ఇండెక్స్​లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్, టీసీఎస్​ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. 

బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఆటో, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్​జీసీ, డా. రెడ్డీస్​​  షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

15:37 April 05

సెన్సెక్స్ 870 మైనస్​..

స్టాక్​మార్కెట్లు భారీ నష్టాలతో సోమవారం సెషన్​ను ముగించాయి. సెన్సెక్స్​ 870 పాయింట్లు కోల్పోయి.. 49,159వద్దకు చేరింది. నిఫ్టీ 229 పాయింట్ల నష్టంతో 14,637 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివివే.. 

హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, భారతీ ఎయిర్​టెల్​, టెక్​ మహీంద్రా షేర్లు లాభాలను ఆర్జించాయి.

బజాజ్​ ఫినాన్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్​, బజాజ్​ ఆటో,ఎల్​ అండ్​ టీ, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్​ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

12:20 April 05

 సానుకూలంగా ఐటీ షేర్లు..

స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. సెన్సెక్స్ 850 పాయింట్లకుపైగా నష్టంతో 49,177 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 220 పాయింట్లకుపైగా తగ్గి..14,645 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. మిడ్​ సెషన్​ ముందుతో పోలిస్తే నష్టాలు కాస్త తగ్గాయి.

  • హెచ్​సీఎల్​టెక్, టీసీఎస్​, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్​టెల్, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాల్లో ఉన్నాయి.
  • బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:22 April 05

14,500 దిగువకు నిఫ్టీ..

స్టాక్​మార్కెట్లు భారీనష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 1350 పాయింట్లకు పైగా కోల్పోయి.. 48,674 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల నష్టంతో 14,471 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాలు.. 

30 షేర్ల ఇండెక్స్​లో ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్, టీసీఎస్​ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. 

బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఆటో, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్​జీసీ, డాక్టర్​ రెడ్డీస్​​, ఎం అండ్​ ఎం, కోటక్​ మహీంద్రా బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

10:49 April 05

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు భారీనష్టాల దిశగా కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్‌ 1212 పాయింట్లకు పైగా కోల్పోయి 48,817 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 334 పాయింట్లకు పైగా నష్టపోయి 14,532 వద్ద ట్రేడవుతోంది.

దేశీయంగా భారీగా వెలుగు చూస్తున్న కరోనా కేసులు మదుపరుల్లో అభద్రతా భావాన్ని రేకెత్తిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.

30 షేర్ల ఇండెక్స్​లో ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్, టీసీఎస్​ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. 

బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఆటో, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్​జీసీ, డా. రెడ్డీస్​​, ఎం అండ్​ ఎం, కోటక్​ మహీంద్ర బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

10:07 April 05

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు భారీనష్టాల దిశగా సాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్‌ 1082 పాయింట్లకు పైగా కోల్పోయి 48,976 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టపోయి 14,566 వద్ద ట్రేడవుతోంది.

దేశీయంగా కొవిడ్‌ విజృంభణ భారీ స్థాయిలో కొనసాగుతోంది. దీంతో మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. దేశవ్యాప్తంగానూ ఆయా రాష్ట్రాల్లో తీవ్రతను బట్టి కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.

మరోవైపు ఈవారం విడుదల కానున్న ఆర్‌బీఐ పరపతి సమీక్ష నిర్ణయాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.

30 షేర్ల ఇండెక్స్​లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్, టీసీఎస్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, భారతీ ఎయిర్​టెల్​ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. 

బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఆటో, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్​జీసీ, డా. రెడ్డీస్​​, ఎం అండ్​ ఎం, కోటక్​ మహీంద్ర బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:05 April 05

స్టాక్స్ లైవ్​ అప్​డేట్స్

స్టాక్​ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్‌ 339 పాయింట్లకు పైగా కోల్పోయి 49,690 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 80 పాయింట్లకు పైగా నష్టపోయి 14,787 వద్ద ట్రేడవుతోంది.

30 షేర్ల ఇండెక్స్​లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్, టీసీఎస్​ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. 

బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఆటో, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్​జీసీ, డా. రెడ్డీస్​​  షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Apr 5, 2021, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.