ETV Bharat / business

2 స్క్రీన్స్​తో ఎల్​జీ కొత్త ఫోన్​- ధర తెలిస్తే షాక్​

author img

By

Published : Dec 20, 2019, 7:30 PM IST

భారత మార్కెట్లో నేడు సరికొత్త స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది ఎల్​జీ. జీ సిరీస్​లో 'జీ8ఎక్స్ ​థింక్యూ' పేరుతో రెండు తెరలతో ఈ మోడల్​ను తీసుకువచ్చింది. ఈ మోడల్​కు సంబంధించిన​ పూర్తి విశేషాలు మీ కోసం.

LG PHONE
ఎల్​జీ రెండు తెరల ఫోన్​

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం 'ఎల్​జీ' భారత మార్కెట్లో 'జీ' సిరీస్​లో మరో ప్రీమియం స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. మడత ఫోన్లను దీటుగా ఎదుర్కొనేందుకు రెండు తెరలతో 'జీ8ఎక్స్​ థింక్యూ' పేరుతో కొత్త మోడల్​ను మార్కెట్లోకి విడుదల చేసింది.

'జీ8ఎక్స్ ​థింక్యూ' రెండు తెరల్లో రెండు వేర్వేరు యాప్​లు ఒకేసారి వాడుకునే వెసులుబాటు ఉన్నట్లు ఎల్​జీ వెల్లడించింది. మల్టీ టాస్కింగ్​లో ఈ స్మార్ట్​ఫోన్ సరికొత్త అనుభూతినిస్తుందని తెలిపింది. ఎల్​జీ స్మార్ట్ కీబోర్డ్​​ ఫీచర్​తో.. మినీ ల్యాప్​టాప్​లా ఈ ఫోన్​ను వినియోగించుకోవచ్చని తెలిపింది.

రెండు తెరలతో వచ్చిన ఈ కొత్త మోడల్​ ధరను రూ.49,999గా నిర్ణయించింది ఎల్​జీ. రేపటి నుంచి ఈ ఫోన్లు కొనుగోళ్లకు అందుబాటులో ఉండనున్నాయి.

జీ8ఎక్స్​ థింక్యూ ఫీచర్లు..

  • 6.40 అంగుళాలతో రెండు ఓఎల్ఈడీ డిస్​ప్లేలు, వాటర్​ డ్రాప్​ నాచ్​
  • ఇన్​డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ సెన్సార్
  • 6 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజి
  • 12 ఎంపీ+13 ఎంపీలతో వెనుకవైపు రెండు కెమెరాలు
  • 32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • అండ్రాయిడ్​ 9పై ఆపరేటింగ్​ సిస్టమ్
  • 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ

​​​​​​​ఇదీ చూడండి:2019-20 భారత జీడీపీ వృద్ధి రేటు 4.6 శాతమే!

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం 'ఎల్​జీ' భారత మార్కెట్లో 'జీ' సిరీస్​లో మరో ప్రీమియం స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. మడత ఫోన్లను దీటుగా ఎదుర్కొనేందుకు రెండు తెరలతో 'జీ8ఎక్స్​ థింక్యూ' పేరుతో కొత్త మోడల్​ను మార్కెట్లోకి విడుదల చేసింది.

'జీ8ఎక్స్ ​థింక్యూ' రెండు తెరల్లో రెండు వేర్వేరు యాప్​లు ఒకేసారి వాడుకునే వెసులుబాటు ఉన్నట్లు ఎల్​జీ వెల్లడించింది. మల్టీ టాస్కింగ్​లో ఈ స్మార్ట్​ఫోన్ సరికొత్త అనుభూతినిస్తుందని తెలిపింది. ఎల్​జీ స్మార్ట్ కీబోర్డ్​​ ఫీచర్​తో.. మినీ ల్యాప్​టాప్​లా ఈ ఫోన్​ను వినియోగించుకోవచ్చని తెలిపింది.

రెండు తెరలతో వచ్చిన ఈ కొత్త మోడల్​ ధరను రూ.49,999గా నిర్ణయించింది ఎల్​జీ. రేపటి నుంచి ఈ ఫోన్లు కొనుగోళ్లకు అందుబాటులో ఉండనున్నాయి.

జీ8ఎక్స్​ థింక్యూ ఫీచర్లు..

  • 6.40 అంగుళాలతో రెండు ఓఎల్ఈడీ డిస్​ప్లేలు, వాటర్​ డ్రాప్​ నాచ్​
  • ఇన్​డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ సెన్సార్
  • 6 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజి
  • 12 ఎంపీ+13 ఎంపీలతో వెనుకవైపు రెండు కెమెరాలు
  • 32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • అండ్రాయిడ్​ 9పై ఆపరేటింగ్​ సిస్టమ్
  • 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ

​​​​​​​ఇదీ చూడండి:2019-20 భారత జీడీపీ వృద్ధి రేటు 4.6 శాతమే!

Bengaluru, Dec 20 (ANI): Speaking to ANI, Basavaraj Bommai, Karnataka Home Minister informed that the ruckus was created in the state by the presence of people from neighbouring state, however, the situation is under control today. "Yesterday, a lot of people had come from neighbouring state and lot of violence has been created because of their presence. Today situation is peaceful, it is under control. We are in talks with the people from the minority community. Journalists have not been arrested, they had come from Kerala, they have been sent back," said Bommai.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.