ETV Bharat / business

భారత్‌లో ఏటా  పెరిగిపోతున్న కోటీశ్వరులు

దేశంలో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య  97,689కి చేరినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. గత ఏడాది కన్నా ఈ ఏడాది దాదాపు 20శాతం వృద్ధిని సాధించినట్లు తెలిపింది.

author img

By

Published : Oct 13, 2019, 12:54 PM IST

భారత్‌లో పెరిగిపోతున్న కోటీశ్వరులు

భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 2018-19 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య 97,689కు చేరింది. ఈ విషయాన్ని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో వీరి సంఖ్య 81,344 మాత్రమే ఉంది. ఏడాదిలో దాదాపు 20శాతం వృద్ధిని సాధించింది. వీరిలో 49,128 మంది వేతన జీవుల ఆదాయం రూ. కోటి దాటింది. అదే గత ఏడాది వీరి సంఖ్య 41,457 మాత్రమే.

ఇక హిందూ అవిభాజ్య కుటుంబాల్లో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నవి 1.67లక్షలు ఉన్నట్లు ఐటీశాఖ లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఈ సంఖ్య 1.33లక్షలకు పరిమితమైంది. ఏడాదిలో దాదాపు 19శాతం వృద్ధి కనిపించింది.

రూ.కోటి రూపాయలకు పైగా ఆదాయపన్ను చెల్లిస్తున్నవారి సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. 2018-19 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో 16,759కు చేరింది. గతేడాది 14,068 మంది రూ.కోటికి పైగా ఆదాయపు పన్ను చెల్లించారు.

ఈ అసెస్‌మెంట్‌ సంవత్సరంలో 2.62 కోట్ల మంది ఎటువంటి ఆదాయం చూపకుండానే రిటర్నులు ఫైల్‌ చేశారు. 82లక్షల మంది తమ ఆదాయం రూ.5.5 లక్షల నుంచి రూ.9.5లక్షల మధ్యలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఈక్వెడార్​లో పెల్లుబికిన ప్రజాగ్రహం- కర్ఫ్యూ విధింపు

భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 2018-19 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య 97,689కు చేరింది. ఈ విషయాన్ని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో వీరి సంఖ్య 81,344 మాత్రమే ఉంది. ఏడాదిలో దాదాపు 20శాతం వృద్ధిని సాధించింది. వీరిలో 49,128 మంది వేతన జీవుల ఆదాయం రూ. కోటి దాటింది. అదే గత ఏడాది వీరి సంఖ్య 41,457 మాత్రమే.

ఇక హిందూ అవిభాజ్య కుటుంబాల్లో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నవి 1.67లక్షలు ఉన్నట్లు ఐటీశాఖ లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఈ సంఖ్య 1.33లక్షలకు పరిమితమైంది. ఏడాదిలో దాదాపు 19శాతం వృద్ధి కనిపించింది.

రూ.కోటి రూపాయలకు పైగా ఆదాయపన్ను చెల్లిస్తున్నవారి సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. 2018-19 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో 16,759కు చేరింది. గతేడాది 14,068 మంది రూ.కోటికి పైగా ఆదాయపు పన్ను చెల్లించారు.

ఈ అసెస్‌మెంట్‌ సంవత్సరంలో 2.62 కోట్ల మంది ఎటువంటి ఆదాయం చూపకుండానే రిటర్నులు ఫైల్‌ చేశారు. 82లక్షల మంది తమ ఆదాయం రూ.5.5 లక్షల నుంచి రూ.9.5లక్షల మధ్యలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఈక్వెడార్​లో పెల్లుబికిన ప్రజాగ్రహం- కర్ఫ్యూ విధింపు

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Sunday, 13 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0034: US Jessye Norman Funeral MUST CREDIT WRDW/WAGT, NO ACCESS/ EMBARGO: AUGUSTA, GA MARKET 4234498
Jessye Norman, opera icon, memorialized at hometown funeral
AP-APTN-1432: Czech Republic Funeral Content has significant restrictions, see script for details 4234472
Funeral mass at Prague cathedral for singer Gott
AP-APTN-0956: OBIT Robert Forster AP Clients Only 4234438
Robert Forster, Oscar nominee for 'Jackie Brown,' dies at 78
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.