ETV Bharat / business

ఎస్ ​బ్యాంకులో ఎస్​బీఐ రూ. 2,450 కోట్ల పెట్టుబడులు - business news updates

ఎస్​ బ్యాంకులోని 49 శాతం వాటా కోనుగోలులో భాగంగా 245 కోట్లు షేర్లను సొంతం చేసుకోనుంది ఎస్​బీఐ . ఇందుకోసం మొత్తం రూ.2,450కోట్లు వెచ్చించనుంది.

yes bank latest news
ఎస్​బ్యాంకు 245 కోట్ల షేర్లు రూ.2450 కోట్లకు కొనుగోలు
author img

By

Published : Mar 7, 2020, 8:00 PM IST

ఎస్​ బ్యాంకులోని 245కోట్ల షేర్లను రూ.2450కోట్లకు దక్కించుకోనున్నట్లు తెలిపింది ఎస్​బీఐ. ఒక్క షేరు విలువ రూ. 10గా ఉంది. బ్యాంకు పునర్విభజన తర్వాత ఈ షేర్లు 49శాతం వాటాగా బదిలీ అవుతాయని ఎస్​బీఐ తెలిపింది.

ఎస్​ బ్యాంకు నూతన బోర్డుకు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్​, నాన్​ ఎక్జిక్యూటివ్ ఛైర్మన్​, నాన్​ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారని స్పష్టం చేసింది ఎస్​బీఐ. బ్యాంకు పునర్విభజన అనంతరం ఏడాది కాలం పాటు ఉద్యోగులు అదే జీతాలతో అదే హోదాలో కొనసాగుతారని పేర్కొంది.

పెట్టుబడులు పెట్టిన మూడేళ్ల వరకు వాటాల అమ్మకం ఉండదని ఎస్​బీఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా వాటాల అమ్మకం 26శాతం మించదని వెల్లడించింది.

ఎస్​ బ్యాంకులోని 245కోట్ల షేర్లను రూ.2450కోట్లకు దక్కించుకోనున్నట్లు తెలిపింది ఎస్​బీఐ. ఒక్క షేరు విలువ రూ. 10గా ఉంది. బ్యాంకు పునర్విభజన తర్వాత ఈ షేర్లు 49శాతం వాటాగా బదిలీ అవుతాయని ఎస్​బీఐ తెలిపింది.

ఎస్​ బ్యాంకు నూతన బోర్డుకు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్​, నాన్​ ఎక్జిక్యూటివ్ ఛైర్మన్​, నాన్​ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారని స్పష్టం చేసింది ఎస్​బీఐ. బ్యాంకు పునర్విభజన అనంతరం ఏడాది కాలం పాటు ఉద్యోగులు అదే జీతాలతో అదే హోదాలో కొనసాగుతారని పేర్కొంది.

పెట్టుబడులు పెట్టిన మూడేళ్ల వరకు వాటాల అమ్మకం ఉండదని ఎస్​బీఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా వాటాల అమ్మకం 26శాతం మించదని వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.