ETV Bharat / business

పండుగ డిమాండ్​తో పసిడి మరింత ప్రియం

పసిడి, వెండి ధరలు కాస్త ప్రియమయ్యాయి. పది గ్రాముల మేలిమి బంగారం ధర శుక్రవారం రూ.240కిపైగా పెరిగింది. వెండి ధర కిలోకు రూ.62 వేల 500పైకి చేరింది.

author img

By

Published : Nov 13, 2020, 4:28 PM IST

gold price rise
పెరిగిన బంగారం ధర

బంగారం ధర శుక్రవారం మళ్లీ పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధ రూ.241 పెరిగి.. రూ.50,425 వద్దకు చేరింది.

దంతేరాస్, దీపావళి పండుగ నేపథ్యంలో పెరిగిన డిమాండ్.. పసిడి ధరల్లో వృద్ధికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర అతి స్వల్పంగా కిలోకు రూ.161 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,542 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు 1,880 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 24.32 డాలర్ల వద్ద దాదాపు ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:కరోనాతో భారత్ బ్రాండ్ విలువ 21% డౌన్

బంగారం ధర శుక్రవారం మళ్లీ పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధ రూ.241 పెరిగి.. రూ.50,425 వద్దకు చేరింది.

దంతేరాస్, దీపావళి పండుగ నేపథ్యంలో పెరిగిన డిమాండ్.. పసిడి ధరల్లో వృద్ధికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర అతి స్వల్పంగా కిలోకు రూ.161 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,542 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు 1,880 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 24.32 డాలర్ల వద్ద దాదాపు ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:కరోనాతో భారత్ బ్రాండ్ విలువ 21% డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.