ETV Bharat / business

మళ్లీ పెరిగిన బంగారం ధర

author img

By

Published : Oct 12, 2020, 4:20 PM IST

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర సోమవారం రూ.240 ఎగిసింది. కిలో వెండి ధర ఏకంగా రూ.65 వేలకు చేరువైంది.

TODAY GOLD PRICE
నేటి బంగారం ధరలు

బంగారం ధర మళ్లీ పెరుగుతూ వస్తోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర సోమవారం రూ.240 పెరిగి.. రూ.52,073 వద్దకు చేరింది.

ఇటీవల వరుసగా పుంజుకుంటూ వచ్చిన రూపాయి విలువ.. సోమవారం మళ్లీ తగ్గడం వల్ల పసిడి ధరలు పెరిగాయని విశ్లేషకులు అంటున్నారు.

వెండి ధర కిలోకు భారీగా రూ.786 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.64,927వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,925 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్సుకు 25.26 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:ఉద్యోగులకు ఎల్​టీసీ క్యాష్​ ఓచర్లు, ఫెస్టివల్ అడ్వాన్స్​!

బంగారం ధర మళ్లీ పెరుగుతూ వస్తోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర సోమవారం రూ.240 పెరిగి.. రూ.52,073 వద్దకు చేరింది.

ఇటీవల వరుసగా పుంజుకుంటూ వచ్చిన రూపాయి విలువ.. సోమవారం మళ్లీ తగ్గడం వల్ల పసిడి ధరలు పెరిగాయని విశ్లేషకులు అంటున్నారు.

వెండి ధర కిలోకు భారీగా రూ.786 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.64,927వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,925 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్సుకు 25.26 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:ఉద్యోగులకు ఎల్​టీసీ క్యాష్​ ఓచర్లు, ఫెస్టివల్ అడ్వాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.