ETV Bharat / business

రూ.70 వేలు దాటిన కిలో వెండి- పసిడి ధర పైపైకి - వెండి తాజా రేట్లు

దేశీయంగా పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.474 పెరిగింది. వెండి ధర కిలో ఏకంగా రూ.70 వేలు దాటింది.

Gold rises
బంగారం ధర, వెండి ధర
author img

By

Published : May 7, 2021, 4:32 PM IST

బంగారు, వెండి ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.474 పెరిగి.. రూ.47,185 ఎగబాకింది.

భారీగా పసిడి కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో ధరలు ఎగబాకినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

కిలో వెండి ధర ఏకంగా రూ.1,050 పెరిగి.. రూ.70,791కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు పసిడి ధర 1,820 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర 27.33 ఉంది.

ఇదీ చూడండి: నయా ఫీచర్​తో ప్రాంతీయ భాషలో యూట్యూబ్​

బంగారు, వెండి ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.474 పెరిగి.. రూ.47,185 ఎగబాకింది.

భారీగా పసిడి కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో ధరలు ఎగబాకినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

కిలో వెండి ధర ఏకంగా రూ.1,050 పెరిగి.. రూ.70,791కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు పసిడి ధర 1,820 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర 27.33 ఉంది.

ఇదీ చూడండి: నయా ఫీచర్​తో ప్రాంతీయ భాషలో యూట్యూబ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.