ETV Bharat / business

సీబీడీటీ ఛైర్మన్​గా మరో 3 నెలలు పీసీ మోదీనే

author img

By

Published : Feb 28, 2021, 5:39 PM IST

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ ఛైర్మన్​గా ప్రమోద్​ చంద్ర మోదీ పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి వచ్చే మూడు నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.

CBDT Chairman Pramod Chandra Mody  gets further extension
సీబీడీటీ ఛైర్మన్​ పదవీ కాలం పొడగింపు

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) ఛైర్మన్​ ప్రమోద్​ చంద్ర మోదీ (పీసీ మోదీ) పదవీకాలం మరో ముడు నెలలు పొడిగించింది కేంద్రం. కేంద్ర క్యాబినెట్​ నియామక కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.

CBDT Chairman Pramod Chandra Mody
పీసీ మోదీ, సీబీడీటీ ఛైర్మన్

పీసీ మోదీ పదవీ కాలం పొడిగింపు.. మార్చి 1 నుంచి మే 31 వరకు గానీ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గానీ అమలులో ఉండనుంది. ఈయన పదవీ కాలాన్ని 2020 ఆగస్టులో ఆరు నెలలు పొడిగించింది కేంద్రం. ఆ సమయమూ ముగుస్తుండటం వల్ల మరోమారు పొడింగించింది.

ఇదీ చదవండి:కొవిడ్​ టీకా ధరలపై షా అసంతృప్తి!

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) ఛైర్మన్​ ప్రమోద్​ చంద్ర మోదీ (పీసీ మోదీ) పదవీకాలం మరో ముడు నెలలు పొడిగించింది కేంద్రం. కేంద్ర క్యాబినెట్​ నియామక కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.

CBDT Chairman Pramod Chandra Mody
పీసీ మోదీ, సీబీడీటీ ఛైర్మన్

పీసీ మోదీ పదవీ కాలం పొడిగింపు.. మార్చి 1 నుంచి మే 31 వరకు గానీ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గానీ అమలులో ఉండనుంది. ఈయన పదవీ కాలాన్ని 2020 ఆగస్టులో ఆరు నెలలు పొడిగించింది కేంద్రం. ఆ సమయమూ ముగుస్తుండటం వల్ల మరోమారు పొడింగించింది.

ఇదీ చదవండి:కొవిడ్​ టీకా ధరలపై షా అసంతృప్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.