కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) ఛైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ (పీసీ మోదీ) పదవీకాలం మరో ముడు నెలలు పొడిగించింది కేంద్రం. కేంద్ర క్యాబినెట్ నియామక కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.
![CBDT Chairman Pramod Chandra Mody](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10813762_pc.jpg)
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) ఛైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ (పీసీ మోదీ) పదవీకాలం మరో ముడు నెలలు పొడిగించింది కేంద్రం. కేంద్ర క్యాబినెట్ నియామక కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.
పీసీ మోదీ పదవీ కాలం పొడిగింపు.. మార్చి 1 నుంచి మే 31 వరకు గానీ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గానీ అమలులో ఉండనుంది. ఈయన పదవీ కాలాన్ని 2020 ఆగస్టులో ఆరు నెలలు పొడిగించింది కేంద్రం. ఆ సమయమూ ముగుస్తుండటం వల్ల మరోమారు పొడింగించింది.
ఇదీ చదవండి:కొవిడ్ టీకా ధరలపై షా అసంతృప్తి!
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) ఛైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ (పీసీ మోదీ) పదవీకాలం మరో ముడు నెలలు పొడిగించింది కేంద్రం. కేంద్ర క్యాబినెట్ నియామక కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.
పీసీ మోదీ పదవీ కాలం పొడిగింపు.. మార్చి 1 నుంచి మే 31 వరకు గానీ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గానీ అమలులో ఉండనుంది. ఈయన పదవీ కాలాన్ని 2020 ఆగస్టులో ఆరు నెలలు పొడిగించింది కేంద్రం. ఆ సమయమూ ముగుస్తుండటం వల్ల మరోమారు పొడింగించింది.
ఇదీ చదవండి:కొవిడ్ టీకా ధరలపై షా అసంతృప్తి!