ETV Bharat / briefs

'పశ్చిమ'లో దారుణం.. యువతి గొంతుకోసి హత్య

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజుగుప్పలో ఓ యువతిని ముగ్గురు యువకులు గొంతు కోసి చంపారు. ఆమె స్వస్థలం భీమవరం మండలం బేతపూడి గ్రామంగా పోలీసులు తెలిపారు.

author img

By

Published : Apr 28, 2019, 8:33 PM IST

Updated : Apr 28, 2019, 8:40 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. యువతి గొంతుకోసి హత్య

పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజుగుప్పలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు ఓ యువతి గొంతుకోసి చంపారు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు దాడి చేశారని స్థానికులు తెలిపారు. ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆధార్ కార్డు ఆధారంగా నిందితుడు హైదరాబాద్​లోని ఖైరతాబాద్ వాసిగా గుర్తించారు. పరారైన ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మృతురాలు మహతి... రాజోలు శ్రీ చైతన్య కళాశాల విద్యార్థినిగా గుర్తించారు. ఆమె ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాసింది. మహతి స్వస్థలం భీమవరం మండలం బేతపూడి గ్రామం. తల్లిదండ్రులు గల్ఫ్ లో ఉండటంతో అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటుంది.

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. యువతి గొంతుకోసి హత్య

ఇవి చూడండి...

వ్యక్తి దారుణ హత్య... ఆర్థిక లావాదేవీలే కారణం?

పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజుగుప్పలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు ఓ యువతి గొంతుకోసి చంపారు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు దాడి చేశారని స్థానికులు తెలిపారు. ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆధార్ కార్డు ఆధారంగా నిందితుడు హైదరాబాద్​లోని ఖైరతాబాద్ వాసిగా గుర్తించారు. పరారైన ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మృతురాలు మహతి... రాజోలు శ్రీ చైతన్య కళాశాల విద్యార్థినిగా గుర్తించారు. ఆమె ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాసింది. మహతి స్వస్థలం భీమవరం మండలం బేతపూడి గ్రామం. తల్లిదండ్రులు గల్ఫ్ లో ఉండటంతో అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటుంది.

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. యువతి గొంతుకోసి హత్య

ఇవి చూడండి...

వ్యక్తి దారుణ హత్య... ఆర్థిక లావాదేవీలే కారణం?

Intro:జిల్లాలో రైతులకు హెచ్.టి పత్తి విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు టీలుకుంటామని... వారి లైసెన్స్ రద్దు చైయటంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు విజయభారతి పేర్కొన్నారు. గుంటూరులో విత్తన డీలర్లతో సమావేశమైయ్యారు. రానున్న ఖరీఫ్ సీజన్ లో రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చైయాలన్నారు. అదేవిదంగా గ్లైఫోసెట్ మందు విక్రయాలను రద్దు చేసినందున ఎవ్వరు అమ్మ వద్దన్నారు. ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు ఇప్పటినుంచే అవగాహన కల్పించేలా మే 1 నుంచి సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. గత సంవత్సరం చేసిన ముందస్తు ప్రణాళికతో గులాబీ పురుగు ఉద్రితి తగ్గిందని అన్నారు. ఈ ఏడాది కూడా అదేవిధంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని అన్నారు.
bite; ఎం.విజయభారతి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు గుంటూరు


Body:గుంటూరు పశ్చిమ


Conclusion:kit no765
భాస్కరరావు
80085 74897
Last Updated : Apr 28, 2019, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.