ETV Bharat / briefs

నేతన్న, గీతన్న మీ ఓటు నాకేనన్న: పొన్నం

రాష్ట్రప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా రాహుల్ ప్రధాని కావటం ఖాయమని జోస్యం చెప్పారు.

author img

By

Published : Apr 6, 2019, 9:05 AM IST

నేత బజార్​లో పొన్నం ప్రచారం

తాను ఎంపీగా ఉన్నప్పుడు నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాడనని గుర్తు చేశారు కరీంనగర్ కాంగ్రెస్ లోక్​సభ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. కరీంనగర్​లోని నేత బజార్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన ఉన్న తనకు ఓటు వేసి గెలిపించాలని గీతన్న, నేతన్నలను కోరారు. ఈ అనుబంధ రంగాల కార్మికులను తెరాస ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

నేత బజార్​లో పొన్నం ప్రచారం

ఇవీ చూడండి: సివిల్స్​లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు

తాను ఎంపీగా ఉన్నప్పుడు నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాడనని గుర్తు చేశారు కరీంనగర్ కాంగ్రెస్ లోక్​సభ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. కరీంనగర్​లోని నేత బజార్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన ఉన్న తనకు ఓటు వేసి గెలిపించాలని గీతన్న, నేతన్నలను కోరారు. ఈ అనుబంధ రంగాల కార్మికులను తెరాస ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

నేత బజార్​లో పొన్నం ప్రచారం

ఇవీ చూడండి: సివిల్స్​లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు

Intro:TG_KRN_06_06_PONNAM_ON_TRS_AB_C5

గీత అన్నలకు నేతన్నల సహకారం ఉండాలని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి చి పోటీ చేస్తున్న పొన్నం ప్రభాకర్ ని గెలిపించాలని ఆయన నేత కార్మికులను విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని నేత బజార్ లో ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు పదవిలో ఉన్నప్పుడు నేతన్నల కోసం టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చానని మరోసారి ఆశీర్వదిస్తే నేతన్నల సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు కరీంనగర్ పార్లమెంట్ లో సమస్యలు పరిష్కారం కావాలంటే స్థానికులకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేత కార్మికులను తెరాస ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు రు

బైట్ పొన్నం ప్రభాకర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి e


Body:ఉడు


Conclusion:యూ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.