ETV Bharat / briefs

ఈ నెల 8న కేరళ తీరానికి రుతుపవనాలు - వాతావరణ కేంద్రం

నైరుతి రుతుపవనాలు ఈనెల 8 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. 15 నాటికి తెలంగాణ అంతటా విస్తరిస్తాయని ప్రకటించింది.

ఈ నెల 8న కేరళ తీరానికి రుతుపవనాలు
author img

By

Published : Jun 6, 2019, 8:20 PM IST

నైరుతి రుతుపవనాల ఆలస్యం కావడం వల్లనే రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలను నమోదవుతున్నాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు కొమరిన్​ సముద్ర ప్రాంతంలో తమిళనాడుకు దక్షణ దిశగా, అరేబియా సముద్రం వద్ద కేంద్రీకృతమై ఉన్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వైకే రెడ్డి తెలిపారు. రుతుపవనాల ఆగమనం వరకు రైతులు వేచి ఉండాలని సూచించారు. ఈనెల 8న కేరళ తీరాన్ని తాకనున్నాయని, 15 నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయంటున్న వైకేరెడ్డితో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి..

ఈ నెల 8న కేరళ తీరానికి రుతుపవనాలు

ఇవీ చూడండి: ఫిల్మ్​ఛాంబర్​లో మూవీమొఘల్ విగ్రహం

నైరుతి రుతుపవనాల ఆలస్యం కావడం వల్లనే రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలను నమోదవుతున్నాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు కొమరిన్​ సముద్ర ప్రాంతంలో తమిళనాడుకు దక్షణ దిశగా, అరేబియా సముద్రం వద్ద కేంద్రీకృతమై ఉన్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వైకే రెడ్డి తెలిపారు. రుతుపవనాల ఆగమనం వరకు రైతులు వేచి ఉండాలని సూచించారు. ఈనెల 8న కేరళ తీరాన్ని తాకనున్నాయని, 15 నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయంటున్న వైకేరెడ్డితో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి..

ఈ నెల 8న కేరళ తీరానికి రుతుపవనాలు

ఇవీ చూడండి: ఫిల్మ్​ఛాంబర్​లో మూవీమొఘల్ విగ్రహం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.