ETV Bharat / briefs

అర్ధరాత్రి పిల్లలు మాయం.. నా భార్యే ఎత్తుకెళ్లిందేమో.. - police

ఆదివారం అర్ధరాత్రి నుంచి తన పిల్లలు కనిపించకుండా పోయారని.. తన భార్యే ఎత్తుకెళ్లుంటుందని అనుమానం వ్యక్తం చేశాడు ఓ భర్త.

నా భార్యే ఎత్తుకెళ్లిందేమో..
author img

By

Published : May 13, 2019, 3:39 PM IST

అర్ధరాత్రి నుంచి తన ఇద్దరు పిల్లలు కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి సంగారెడ్డి బీడీఎల్ భానూరు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. నాగులపల్లి గ్రామానికి చెందిన రమేశ్​, పుష్ప భార్యభర్తలు. ఇద్దరు.. గొడవ పడి ఐదు నెలల క్రితం తన ఆరేళ్ల కూతురు భవానిని తీసుకుని భార్య ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలు సాయి, సరయు తండ్రి వద్దే ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉన్నట్లుండి పిల్లలు కనిపించకుండా పోయారు. తెలిసిన చోట వెతికినా ఎక్కడా కనిపించలేదు. రమేశ్​ బీడీఎల్ భానూరు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన భార్యే పిల్లల్ని తీసుకెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

నా భార్యే ఎత్తుకెళ్లిందేమో..

ఇవీ చూడండి: ఈదురు గాలులకు నేలకూలిన భారీ వృక్షాలు

అర్ధరాత్రి నుంచి తన ఇద్దరు పిల్లలు కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి సంగారెడ్డి బీడీఎల్ భానూరు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. నాగులపల్లి గ్రామానికి చెందిన రమేశ్​, పుష్ప భార్యభర్తలు. ఇద్దరు.. గొడవ పడి ఐదు నెలల క్రితం తన ఆరేళ్ల కూతురు భవానిని తీసుకుని భార్య ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలు సాయి, సరయు తండ్రి వద్దే ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉన్నట్లుండి పిల్లలు కనిపించకుండా పోయారు. తెలిసిన చోట వెతికినా ఎక్కడా కనిపించలేదు. రమేశ్​ బీడీఎల్ భానూరు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన భార్యే పిల్లల్ని తీసుకెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

నా భార్యే ఎత్తుకెళ్లిందేమో..

ఇవీ చూడండి: ఈదురు గాలులకు నేలకూలిన భారీ వృక్షాలు

Intro:hyd_tg_14_13_boy_girl_missing_av_C10
Lsnraju:9394450162
యాంకర్:


Body:అర్ధరాత్రి నుంచి తన పిల్లలు కనిపించడం లేదని తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్లో జరిగింది. నాగులపల్లి గ్రామానికి చెందిన రమేష్ తో భార్య పుష్ప గొడవ పడి ఐదు నెలల క్రితం ఆరేళ్ల కూతురు భవాని ని తీసుకుని ఎక్కడికో వెళ్ళి పోయింది అప్పటి నుంచి పిల్లలు సాయి(8) సరాయి(4) లు తండ్రి వద్దే ఉంటున్నారు ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి తన వద్ద ఉన్న పిల్లలు ఉన్నట్లుండి కనిపించకుండా పోయారు దీంతో తండ్రి బంధువులు, తెలిసిన చోట వెతికినా ఎక్కడా కనిపించలేదు తండ్రి రమేష్ బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదృశ్యం కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు భార్య తన పిల్లల్ని తీసుకెళ్లి ఉంటుందని భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నాడు


Conclusion:చిన్నపిల్లల కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.