ETV Bharat / briefs

'కేసీఆర్​తో చర్చలు అర్థవంతంగా జరిగాయి'

సమాఖ్య కూటమిపై సోమవారం కేరళలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​తో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేశారు. చర్చలు అర్థవంతంగా సాగాయని విజయన్ తెలిపారు. జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.

author img

By

Published : May 7, 2019, 6:24 PM IST

kerala-cm

సీఎం కేసీఆర్‌తో చర్చలు అర్థవంతంగా జరిగాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు వెల్లడించారు. రెండు కూటములు కేంద్రంలో మెజారిటీ సాధించవని కేసీఆర్‌ భావిస్తున్నారని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని అభ్యర్థిపై ఎలాంటి చర్చ జరగలేదని పినరయి విజయన్‌ పేర్కొన్నారు.

'కేసీఆర్​తో చర్చలు అర్థవంతంగా జరిగాయి'

ఇదీ చూడండి: జన్మనిచ్చిన మాతృమూర్తికి పాదపూజ

సీఎం కేసీఆర్‌తో చర్చలు అర్థవంతంగా జరిగాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు వెల్లడించారు. రెండు కూటములు కేంద్రంలో మెజారిటీ సాధించవని కేసీఆర్‌ భావిస్తున్నారని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని అభ్యర్థిపై ఎలాంటి చర్చ జరగలేదని పినరయి విజయన్‌ పేర్కొన్నారు.

'కేసీఆర్​తో చర్చలు అర్థవంతంగా జరిగాయి'

ఇదీ చూడండి: జన్మనిచ్చిన మాతృమూర్తికి పాదపూజ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.