ETV Bharat / briefs

జగన్​ కోరితే ప్రచారానికి వెళ్తా: అసదుద్దీన్

వైకాపా అధ్యక్షుడు జగన్​మోహన్ రెడ్డి తనని కోరితే... తప్పకుండా ప్రచారం నిర్వహిస్తానన్నారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్. హైదరాబాద్​లో ప్రచారం చేస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు అసద్.

author img

By

Published : Mar 26, 2019, 7:28 PM IST

Updated : Mar 26, 2019, 10:39 PM IST

మజ్లిస్ అధినేత అసదుద్దీన్

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చటంలో విఫలమయ్యారని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. గత ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నగర ప్రజలు తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.

మజ్లిస్ అధినేత అసదుద్దీన్

ఇవీ చూడండి:14 మంది ఎంపీలతో ఏం సాధించారో చెప్పండి: ఉత్తమ్

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చటంలో విఫలమయ్యారని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. గత ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నగర ప్రజలు తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.

మజ్లిస్ అధినేత అసదుద్దీన్

ఇవీ చూడండి:14 మంది ఎంపీలతో ఏం సాధించారో చెప్పండి: ఉత్తమ్

sample description
Last Updated : Mar 26, 2019, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.