స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో బీఏసీ సమావేశం జరిగింది. సోమవారం వరకు బడ్జెట్ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదించనున్నారు. బీఏసీకి సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
ఉపసభాపతి ఎన్నిక కోసం శనివారం నోటిఫికేషన్ జారీకానుంది. రేపే నామినేషన్లు స్వీకరించి, సోమవారం ఎన్నిక నిర్వహిస్తారు. తెరాస తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని తెరాస భావిస్తోంది.
ఇవీచదవండి:కోడి హెడ్బ్యాండ్ కథేంటి.!