ETV Bharat / briefs

బాంబు పేలుడుకు ముక్కలైన శరీరం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ఎక్స్​ప్లోజివ్స్​ పరిశ్రమలో పేలుడుకు యువకుడు మాంసపు ముద్దలా మారాడు. శరీరం మొత్తం ముక్కలు ముక్కలై ఎగిరిపడింది.

author img

By

Published : Jun 3, 2019, 4:56 PM IST

Updated : Jun 3, 2019, 9:51 PM IST

బొమ్మల రామారంలో పేలిన బాంబు

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో పేలుడు సంభవించింది. రెజినీసిస్​ ఎక్స్​ప్లోజివ్స్​ పరిశ్రమలో ప్రమాదవశాత్తు బాంబు పేలింది. పేలుడు ధాటికి ఓ యువకుడి శరీరం ముక్కలైపోయింది. మాంసపు ముద్దగా మారింది. మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కశ్యప్‌గా గుర్తించారు. కంపెనీ యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భువనగిరి సీఐ తెలిపారు. ఇలాంటి ఘటనలకు కారణం అవుతున్న పరిశ్రమలను నిర్మూలించాలని స్థానికులు కంపెనీ ఎదుట ఆందోళన చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బొమ్మల రామారంలో పేలిన బాంబు

ఇవీ చూడండి: బావిలో పడి బతికొచ్చాడు...

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో పేలుడు సంభవించింది. రెజినీసిస్​ ఎక్స్​ప్లోజివ్స్​ పరిశ్రమలో ప్రమాదవశాత్తు బాంబు పేలింది. పేలుడు ధాటికి ఓ యువకుడి శరీరం ముక్కలైపోయింది. మాంసపు ముద్దగా మారింది. మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కశ్యప్‌గా గుర్తించారు. కంపెనీ యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భువనగిరి సీఐ తెలిపారు. ఇలాంటి ఘటనలకు కారణం అవుతున్న పరిశ్రమలను నిర్మూలించాలని స్థానికులు కంపెనీ ఎదుట ఆందోళన చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బొమ్మల రామారంలో పేలిన బాంబు

ఇవీ చూడండి: బావిలో పడి బతికొచ్చాడు...

sample description
Last Updated : Jun 3, 2019, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.