ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో మహిళపై అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​లో 35ఏళ్ల మహిళ అత్యాచారానికి గురైందని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

author img

By

Published : Mar 25, 2021, 12:07 PM IST

Woman raped in UP's Shahjahanpur
'ఉత్తర్​ప్రదేశ్​లో ఒంటరి మహిళపై అత్యాచారం'

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. షాజహాన్​పుర్​ జిల్లాకు చెందిన మహిళ(35)పై 50ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని ఎస్పీ సంజీవ్​ బాజ్​​పాయ్​ తెలిపారు.

ఆమె భర్త దిల్లీలో పనిచెేస్తుంటాడని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఆ మహిళ ఒక్కరే ఉన్నారని చెప్పారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్షల కోసం మహిళను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: వృద్ధురాలిపై అత్యాచారం.. కత్తితో దాడి

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. షాజహాన్​పుర్​ జిల్లాకు చెందిన మహిళ(35)పై 50ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని ఎస్పీ సంజీవ్​ బాజ్​​పాయ్​ తెలిపారు.

ఆమె భర్త దిల్లీలో పనిచెేస్తుంటాడని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఆ మహిళ ఒక్కరే ఉన్నారని చెప్పారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్షల కోసం మహిళను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: వృద్ధురాలిపై అత్యాచారం.. కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.