ETV Bharat / bharat

నేడు ప్రధానితో ఉద్ధవ్​ భేటీ

author img

By

Published : Jun 8, 2021, 5:07 AM IST

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మరాఠా రిజర్వేషన్లు, తుపాను సాయం, టీకాలు తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు.

Uddhav Thackeray to meet PM Modi
ప్రధానితో ఉద్ధవ్​ భేటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే.. మంగళవారం దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మరాఠా రిజర్వేషన్లు, తుపాను సాయం, టీకాలు తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి అజిత్​ పవార్, పీడబ్ల్యూడీ మంత్రి అశోక్ చవాన్​లు ఉండనున్నారు.

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గత నెల సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మహరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. మరాఠా రిజర్వేషన్లు.. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే.. మంగళవారం దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మరాఠా రిజర్వేషన్లు, తుపాను సాయం, టీకాలు తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి అజిత్​ పవార్, పీడబ్ల్యూడీ మంత్రి అశోక్ చవాన్​లు ఉండనున్నారు.

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గత నెల సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మహరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. మరాఠా రిజర్వేషన్లు.. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : 'అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.