ETV Bharat / bharat

ఇద్దరు జైషే మహ్మద్ ముష్కరుల అరెస్టు

author img

By

Published : Apr 14, 2021, 1:53 PM IST

జమ్ముకశ్మీర్​లో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ముష్కరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ముగ్గురు ఉగ్ర అనుచరులనూ అదుపులోకి తీసుకున్నారు.

terrorists arrested
కశ్మీర్​లో ఉగ్రవాదులు

పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్​కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులతో పాటు మరో ముగ్గురు ఉగ్ర అనుచరులను జమ్ముకశ్మీర్​ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

ఆ ఇద్దరు ముష్కరులను జహీన్​ జావైద్​ దార్​, జావైద్​ అహ్మద్ దార్​గా గుర్తించారు. కుల్గాం పోలీసులు వీరిని అరెస్టు చేసినట్లు కశ్మీర్​ ఐజీ విజయ్​ కుమార్​ తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ విచారణకు దేశ్​ముఖ్​

పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్​కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులతో పాటు మరో ముగ్గురు ఉగ్ర అనుచరులను జమ్ముకశ్మీర్​ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

ఆ ఇద్దరు ముష్కరులను జహీన్​ జావైద్​ దార్​, జావైద్​ అహ్మద్ దార్​గా గుర్తించారు. కుల్గాం పోలీసులు వీరిని అరెస్టు చేసినట్లు కశ్మీర్​ ఐజీ విజయ్​ కుమార్​ తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ విచారణకు దేశ్​ముఖ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.