ETV Bharat / bharat

పొరపాటున భారత్​లోకి పీఓకే బాలికలు

author img

By

Published : Dec 6, 2020, 1:45 PM IST

పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)​కు చెందిన ఇద్దరు బాలికలు ఆదివారం తెల్లవారుజామున సరిహద్దులు దాటి భారత్​లోకి ప్రవేశించారు. అయితే.. వారు పొరపాటును ఇలా వచ్చినట్లు గుర్తించాయి భద్రతా దళాలు.

Two girls from Pakistan Occupied Kashmir
భారతలోకి ప్రవేశించిన ఇద్దరు బాలికలు

పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)​కు చెందిన ఇద్దరు బాలికలు అనుకోకుండా సరిహద్దులు దాటి భారత్​లోకి ప్రవేశించారు. ఆదివారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్​ పూంచ్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన భారత భద్రతా దళాలు.. దేశంలోకి ప్రవేశించిన బాలికలను గుర్తించి అడ్డుకున్నాయి. ఈ క్రమంలో వారికి ఎలాంటి హాని జరగకుండా సంయమనం పాటించి, వివరాలు తెలుసుకున్నారు జవాన్లు.

ఆ బాలికలను పీఓకే ఫార్వర్డ్​ కహుటా తహసీల్​లోని​ అబ్బాస్​పుర్​కు చెందిన లైబా జబైర్​ (17), సనా జబైర్​ (13)గా గుర్తించారు.

వారిని త్వరగా తిరిగి స్వస్థలానికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:'భారత్​ నాయకత్వంలో ఆ లక్ష్యాలు సాధ్యమే'

పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)​కు చెందిన ఇద్దరు బాలికలు అనుకోకుండా సరిహద్దులు దాటి భారత్​లోకి ప్రవేశించారు. ఆదివారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్​ పూంచ్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన భారత భద్రతా దళాలు.. దేశంలోకి ప్రవేశించిన బాలికలను గుర్తించి అడ్డుకున్నాయి. ఈ క్రమంలో వారికి ఎలాంటి హాని జరగకుండా సంయమనం పాటించి, వివరాలు తెలుసుకున్నారు జవాన్లు.

ఆ బాలికలను పీఓకే ఫార్వర్డ్​ కహుటా తహసీల్​లోని​ అబ్బాస్​పుర్​కు చెందిన లైబా జబైర్​ (17), సనా జబైర్​ (13)గా గుర్తించారు.

వారిని త్వరగా తిరిగి స్వస్థలానికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:'భారత్​ నాయకత్వంలో ఆ లక్ష్యాలు సాధ్యమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.