ETV Bharat / bharat

Emergency: 'నాటి చీకటి రోజులను మరువలేం'

దేశంలో ఇదే రోజున అత్యవసర పరిస్థితి అమలులోకి వచ్చిన క్రమంలో ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ. ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరువలేమన్నారు.

author img

By

Published : Jun 25, 2021, 11:03 AM IST

PM Modi
ప్రధాని మోదీ

దేశంలో ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజులను మరువలేమన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

PM Modi
పీఎం మోదీ ట్వీట్​

"ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజులను ఎప్పటికీ మరిచిపోలేం. వ్యవస్థలను పద్ధతి ప్రకారం ఏ విధంగా నాశనం చేశారో 1975 నుంచి 1977 మధ్య కాలమే చెబుతుంది. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. మన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా జీవనం సాగిద్దాం. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ.. భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పాటుపడిన ప్రతిఒక్క వీరుడిని గుర్తు చేసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: 'ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం.. అత్యవసర పరిస్థితి'

దేశంలో ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజులను మరువలేమన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

PM Modi
పీఎం మోదీ ట్వీట్​

"ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజులను ఎప్పటికీ మరిచిపోలేం. వ్యవస్థలను పద్ధతి ప్రకారం ఏ విధంగా నాశనం చేశారో 1975 నుంచి 1977 మధ్య కాలమే చెబుతుంది. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. మన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా జీవనం సాగిద్దాం. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ.. భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పాటుపడిన ప్రతిఒక్క వీరుడిని గుర్తు చేసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: 'ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం.. అత్యవసర పరిస్థితి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.