ETV Bharat / bharat

'రాష్ట్రాల హక్కుల పరిరక్షణలో రాజ్యసభ భేష్' - రాజ్యసభ ఛైర్మన్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

రాష్ట్రాల హక్కుల్ని కాపాడడంలో రాజ్యసభ కృషి ఎనలేనిదని రాజ్యసభ ఛైర్మన్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. 1952లో ఇదే రోజున(మే 13) మొదటి రాజ్యసభ సమావేశం జరిగిందని గుర్తుచేసుకున్నారు.

VP Naidu
వెంకయ్యనాయుడు
author img

By

Published : May 13, 2021, 3:03 PM IST

రాష్ట్రాల హక్కుల పరిరక్షణ, దేశాభివృద్ధికి రాజ్యసభ ఎంతో కృషి చేసిందని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఇదే రోజున(మే 13) మొదటి రాజ్యసభ కొలువు తీరిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎగువసభ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

1952 ఏప్రిల్​ 3న రాజ్యసభ ఏర్పాటైంది. మే 13న కొలువు తీరింది. ప్రస్తుతం 253వ రాజ్యసభ కొలువుతీరి ఉంది.

రాష్ట్రాల హక్కుల పరిరక్షణ, దేశాభివృద్ధికి రాజ్యసభ ఎంతో కృషి చేసిందని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఇదే రోజున(మే 13) మొదటి రాజ్యసభ కొలువు తీరిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎగువసభ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

1952 ఏప్రిల్​ 3న రాజ్యసభ ఏర్పాటైంది. మే 13న కొలువు తీరింది. ప్రస్తుతం 253వ రాజ్యసభ కొలువుతీరి ఉంది.

ఇదీ చదవండి: రైతులకు శుభవార్త- రేపు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.