ETV Bharat / bharat

ఎన్నికల్లో తొలిసారి గెలిచి స్పీకర్​గా ఘనత - Kerala Assembly latest news

కేరళ అసెంబ్లీ స్పీకర్​గా ఎంబీ రాజేశ్ ఎన్నికయ్యారు. కేరళ అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి .. స్పీకర్​ పదవికి ఎన్నిక కావటం ఇదే తొలిసారి.

MB Rajesh
ఎంబీ రాజేశ్
author img

By

Published : May 25, 2021, 10:48 AM IST

కేరళ అసెంబ్లీ స్పీకర్​గా ఎంబీ రాజేశ్ ఎన్నికయ్యారు. దీంతో కేరళ అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి ఎన్నికల్లో విజయం సాధించి.. స్పీకర్​ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రత్యర్థి యూడీఎఫ్ అభ్యర్థి పీసీ విశ్వనాథ్​పై 96 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఈ మేరకు కేరళ సీఎం పినరయి విజయన్​.. రాజేశ్​కు శుభాకాంక్షలు తెలిపారు. రాజేశ్ కేరళ 15వ అసెంబ్లీ స్పీకర్​గా వ్యవహరించనున్నారు.

MB Rajesh elected as Speaker of Kerala Assembly
అభివాదం చేస్తున్న స్పీకర్ ఎంబీ రాజేశ్
MB Rajesh elected as Speaker of Kerala Assembly
పినరయి విజయన్​కు నమస్కరిస్తున్న రాజేశ్​
MB Rajesh elected as Speaker of Kerala Assembly
స్పీకర్​గా ఎంబీ రాజేశ్​ ఎన్నిక

ఎంబీ రాజేశ్.. త్రిథల నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

ఇదీ చదవండి : దూసుకొస్తున్న 'యాస్​'- ఈదురుగాలుల బీభత్సం

కేరళ అసెంబ్లీ స్పీకర్​గా ఎంబీ రాజేశ్ ఎన్నికయ్యారు. దీంతో కేరళ అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి ఎన్నికల్లో విజయం సాధించి.. స్పీకర్​ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రత్యర్థి యూడీఎఫ్ అభ్యర్థి పీసీ విశ్వనాథ్​పై 96 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఈ మేరకు కేరళ సీఎం పినరయి విజయన్​.. రాజేశ్​కు శుభాకాంక్షలు తెలిపారు. రాజేశ్ కేరళ 15వ అసెంబ్లీ స్పీకర్​గా వ్యవహరించనున్నారు.

MB Rajesh elected as Speaker of Kerala Assembly
అభివాదం చేస్తున్న స్పీకర్ ఎంబీ రాజేశ్
MB Rajesh elected as Speaker of Kerala Assembly
పినరయి విజయన్​కు నమస్కరిస్తున్న రాజేశ్​
MB Rajesh elected as Speaker of Kerala Assembly
స్పీకర్​గా ఎంబీ రాజేశ్​ ఎన్నిక

ఎంబీ రాజేశ్.. త్రిథల నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

ఇదీ చదవండి : దూసుకొస్తున్న 'యాస్​'- ఈదురుగాలుల బీభత్సం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.