ETV Bharat / bharat

అనుమానిత దొంగలకు దేహశుద్ధి- ఒకరు మృతి - public thief beaten latest news

ఇద్దరు వ్యక్తులను దొంగలుగా అనుమానించిన గ్రామస్థులు.. చితకబాదారు. కేరళలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గాయపడ్డ మరో అనుమానితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Man suspected to be a thief died after being beaten up by public
దొంగలుగా అనుమానించి ఇద్దరికి దేహశుద్ధి- ఒకరు మృతి
author img

By

Published : Dec 26, 2020, 6:18 PM IST

కేరళలో ఓ ఇంటి తలుపులు బద్దలుకొట్టి.. ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశిస్తుండగా గమనించిన గ్రామస్థులు వారిని దొంగలుగా అనుమానించి దేహశుద్ధి చేశారు. ట్రిచీలోని అళ్లూర్​ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఓ అనుమానితుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు.

అనుమానితులను దీపూర్​(30), అరవింద్​(25)లుగా గుర్తించిన అధికారులు.. వారిని మహాత్మ గాంధీ మెమోరియల్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దీపూర్​ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అరవింద్​ చికిత్స పొందుతున్నాడు.

దొంగలుగా అనుమానించి ఇద్దరికి దేహశుద్ధి

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ఇంటికి నిప్పంటుకొని నలుగురు సజీవదహనం

కేరళలో ఓ ఇంటి తలుపులు బద్దలుకొట్టి.. ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశిస్తుండగా గమనించిన గ్రామస్థులు వారిని దొంగలుగా అనుమానించి దేహశుద్ధి చేశారు. ట్రిచీలోని అళ్లూర్​ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఓ అనుమానితుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు.

అనుమానితులను దీపూర్​(30), అరవింద్​(25)లుగా గుర్తించిన అధికారులు.. వారిని మహాత్మ గాంధీ మెమోరియల్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దీపూర్​ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అరవింద్​ చికిత్స పొందుతున్నాడు.

దొంగలుగా అనుమానించి ఇద్దరికి దేహశుద్ధి

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ఇంటికి నిప్పంటుకొని నలుగురు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.