ETV Bharat / bharat

మర్కజ్​లో నమాజుకు 50మందికి మాత్రమే అనుమతి

author img

By

Published : Apr 15, 2021, 7:28 PM IST

రంజాన్​ సందర్భంగా నిజాముద్దీన్​ మర్కజ్ మసీదులో రోజుకు 50మంది మాత్రమే నమాజు చేయాలని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మరింత మంది నమాజు చేసుకోవడానికి, అనుమతించాలని దిల్లీ వక్ఫ్​బోర్డు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.

Markaz
మర్కజ్​

రంజాన్​ సందర్భంగా దిల్లీలోని నిజాముద్దీన్​ మర్కజ్​ మసీదులో రోజుకు 50మంది మాత్రమే నమాజు చేయాలని దిల్లీ హైకోర్టు తెలిపింది. మరింత మంది నమాజు చేసుకోవడానికి దిల్లీ వక్ఫ్​బోర్డు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.

అయితే అనుమతి కోసం పోలీసు స్టేషన్​కు దరఖాస్తు చేసుకోవాడనికి మాత్రం సమ్మతించింది. వక్ఫ్​బోర్డు అభ్యర్థనపై పోలీసు స్టేషన్​కు నిర్ణయం తీసుకునే అధికారం ఉందని తెలిపింది.

రంజాన్​ సందర్భంగా దిల్లీలోని నిజాముద్దీన్​ మర్కజ్​ మసీదులో రోజుకు 50మంది మాత్రమే నమాజు చేయాలని దిల్లీ హైకోర్టు తెలిపింది. మరింత మంది నమాజు చేసుకోవడానికి దిల్లీ వక్ఫ్​బోర్డు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.

అయితే అనుమతి కోసం పోలీసు స్టేషన్​కు దరఖాస్తు చేసుకోవాడనికి మాత్రం సమ్మతించింది. వక్ఫ్​బోర్డు అభ్యర్థనపై పోలీసు స్టేషన్​కు నిర్ణయం తీసుకునే అధికారం ఉందని తెలిపింది.

ఇదీ చదవండి: 'కరోనా​ను ప్రకృతి విపత్తుగా ప్రకటించండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.