ETV Bharat / bharat

పోలీసులపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి

author img

By

Published : May 12, 2021, 12:12 PM IST

జమ్ముకశ్మీర్ లో పోలీసులపై ఉగ్రవాదులు గ్రనేడ్ తో దాడి జరిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Grenade attack on police
గ్రనేడ్ దాడి

జమ్ముకశ్మీర్‌ సాంబా జిల్లాలో పోలీసులు తృటిలో గ్రనేడ్ దాడి నుంచి తప్పించుకున్నారు. సాంబా- ఉదంపూర్‌ రోడ్డుపై నిర్బంధ తనిఖీలు నిర్విహిస్తుండగా.. ముష్కరులు గ్రనేడ్‌ దాడికి తెగబడినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు దాడి నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు.

Grenade attack on police
పోలీసులపై గ్రనేడ్ దాడి

ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న ప్రదేశానికి దూరంగా పడి పేలినట్లు వివరించారు. తప్పించుకున్న ఉగ్రమూకల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.

Grenade attack on police
పోలీసులపై గ్రనేడ్ దాడి

ఇదీ చదవండి:ఇంట్లోకి చొరబడి జవానును హత్య చేసిన నక్సలైట్లు

:దేశంలో మరో 3.48లక్షల కరోనా కేసులు

జమ్ముకశ్మీర్‌ సాంబా జిల్లాలో పోలీసులు తృటిలో గ్రనేడ్ దాడి నుంచి తప్పించుకున్నారు. సాంబా- ఉదంపూర్‌ రోడ్డుపై నిర్బంధ తనిఖీలు నిర్విహిస్తుండగా.. ముష్కరులు గ్రనేడ్‌ దాడికి తెగబడినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు దాడి నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు.

Grenade attack on police
పోలీసులపై గ్రనేడ్ దాడి

ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న ప్రదేశానికి దూరంగా పడి పేలినట్లు వివరించారు. తప్పించుకున్న ఉగ్రమూకల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.

Grenade attack on police
పోలీసులపై గ్రనేడ్ దాడి

ఇదీ చదవండి:ఇంట్లోకి చొరబడి జవానును హత్య చేసిన నక్సలైట్లు

:దేశంలో మరో 3.48లక్షల కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.