ETV Bharat / bharat

బాలికపై అత్యాచారం- డీఎస్పీపై ఎఫ్​ఐఆర్​ - బిహార్​ వార్తలు

ఓ బాలికను అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడం వల్ల బిహార్​కు చెందిన ఓ డీఎస్పీపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. ఈ మేరకు గయా పోలీసులు వెల్లడించారు.

Rape
అత్యాచారం
author img

By

Published : Jun 4, 2021, 2:08 PM IST

అత్యాచార ఆరోపణల కింద ఐపీఎస్​ అధికారిపై ఎఫ్​ఐర్​ నమోదు చేసిన ఘటన బిహార్​లో జరిగింది. నాలుగేళ్ల క్రితం గయాలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో.. ఓ బాలికను కమ్లకాంత్​ ప్రసాద్​ అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు గయా పోలీసులు.

అదే సమయంలో బాధితురాలి వాగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. ఈ మేరకు గయా ఎస్పీ ఆదిత్య కుమార్​ వెల్లడించారు.

అత్యాచార ఆరోపణల కింద ఐపీఎస్​ అధికారిపై ఎఫ్​ఐర్​ నమోదు చేసిన ఘటన బిహార్​లో జరిగింది. నాలుగేళ్ల క్రితం గయాలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో.. ఓ బాలికను కమ్లకాంత్​ ప్రసాద్​ అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు గయా పోలీసులు.

అదే సమయంలో బాధితురాలి వాగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. ఈ మేరకు గయా ఎస్పీ ఆదిత్య కుమార్​ వెల్లడించారు.

ఇదీ చదవండి: ఎరువుల స్కాంలో రాజ్యసభ ఎంపీ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.