ETV Bharat / bharat

సీనియర్ బిషప్ డాక్టర్ ఫిలిప్పోస్ కన్నుమూత

మలంకర మర్ థోమ సిరియన్ చర్చి​ మాజీ పాస్టర్​, భారత్​లో ఎక్కువ కాలం బిషప్​గా ఉన్న డాక్టర్. ఫిలిప్పోస్ మర్ క్రిసోస్టమ్ మృతిచెందారు. కుంబానంద్​లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

author img

By

Published : May 5, 2021, 11:05 AM IST

Dr Phillipose Mar Chrysostom
డాక్టర్ ఫిలిప్పోస్

మలంకర మర్​ థోమ సిరియన్ చర్చి మాజీ పాస్టర్​, భారత్​లో ఎక్కువ కాలం బిషప్​గా పనిచేసిన డాక్టర్. ఫిలిప్పోస్ మర్ క్రిసోస్టమ్ మృతిచెందారు. 103 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా ఆయన కుంబానంద్​లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈయన అంత్యక్రియలు గురువారం జరపనున్నారు.

Dr Phillipose Mar Chrysostom
మోదీతో డాక్టర్. ఫిలిప్పోస్

ప్రపంచలోనే ఎక్కువ కాలం బిషప్​గా పనిచేసిన ఘనత డా. ఫిలిప్పోస్​ సొంతం. ఈయన 68 ఏళ్లపాటు బిషప్​గా పనిచేశారు. 1999లో ఈయన మలంకర మర్ థోమ సిరియన్​ చర్చ్​ పెద్దగా 1999లో నియమితులయ్యారు. 2018లో ఈయన రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషన్ అవార్డను పొందారు.

Dr Phillipose Mar Chrysostom
డాక్టర్ ఫిలిప్పోస్ మర్ క్రిసోస్టమ్

డాక్టర్. ఫిలిప్పోస్ మర్ క్రిసోస్టమ్ ఏప్రిల్ 27 1918లో జన్మించారు. 1944లో మథోమా చర్చి ప్రీస్ట్ అయ్యారు.

ఇదీ చదవండి:'ఓడిపోయినప్పటికీ సీఎం పదవి ఎలా చేపడతారు'

మలంకర మర్​ థోమ సిరియన్ చర్చి మాజీ పాస్టర్​, భారత్​లో ఎక్కువ కాలం బిషప్​గా పనిచేసిన డాక్టర్. ఫిలిప్పోస్ మర్ క్రిసోస్టమ్ మృతిచెందారు. 103 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా ఆయన కుంబానంద్​లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈయన అంత్యక్రియలు గురువారం జరపనున్నారు.

Dr Phillipose Mar Chrysostom
మోదీతో డాక్టర్. ఫిలిప్పోస్

ప్రపంచలోనే ఎక్కువ కాలం బిషప్​గా పనిచేసిన ఘనత డా. ఫిలిప్పోస్​ సొంతం. ఈయన 68 ఏళ్లపాటు బిషప్​గా పనిచేశారు. 1999లో ఈయన మలంకర మర్ థోమ సిరియన్​ చర్చ్​ పెద్దగా 1999లో నియమితులయ్యారు. 2018లో ఈయన రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషన్ అవార్డను పొందారు.

Dr Phillipose Mar Chrysostom
డాక్టర్ ఫిలిప్పోస్ మర్ క్రిసోస్టమ్

డాక్టర్. ఫిలిప్పోస్ మర్ క్రిసోస్టమ్ ఏప్రిల్ 27 1918లో జన్మించారు. 1944లో మథోమా చర్చి ప్రీస్ట్ అయ్యారు.

ఇదీ చదవండి:'ఓడిపోయినప్పటికీ సీఎం పదవి ఎలా చేపడతారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.