ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ఉగ్రవాదులు హతం

author img

By

Published : Jan 29, 2021, 5:12 PM IST

Updated : Jan 29, 2021, 6:12 PM IST

encounter-in-kashmir-terrorist-killed
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం

17:10 January 29

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది సైన్యం.

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

త్రాల్​ ప్రాంతంలోని మందూరాలో  ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని సైన్యం తెలిపింది. వెంటనే స్పందించిన జవాన్లు ఎదురుకాల్పులు జరపగా.. ముగ్గురు ముష్కరులు హతమయ్యారని వెల్లడించింది.

ఇదీ చదవండి: ప్రియురాలి ఇంటి నుంచి.. పాకిస్థాన్​లోకి.!

17:10 January 29

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది సైన్యం.

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

త్రాల్​ ప్రాంతంలోని మందూరాలో  ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని సైన్యం తెలిపింది. వెంటనే స్పందించిన జవాన్లు ఎదురుకాల్పులు జరపగా.. ముగ్గురు ముష్కరులు హతమయ్యారని వెల్లడించింది.

ఇదీ చదవండి: ప్రియురాలి ఇంటి నుంచి.. పాకిస్థాన్​లోకి.!

Last Updated : Jan 29, 2021, 6:12 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.