ETV Bharat / bharat

'తప్పులు చేసిన వారికి ఎన్నికల విధులు వద్దు'

author img

By

Published : Jan 11, 2021, 8:04 AM IST

వచ్చే శాసన సభ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. గత ఎలక్షన్​ల్లో తప్పులు చేసిన వారిని ఈసారి విధుల్లోకి తీసుకోకూడదని నిర్ణయించింది. ఈమేరకు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది.

Don't deploy officials charged with lapses in previous elections: EC to poll-bound states
'తప్పులు చేసిన వారికి ఎన్నికల విధులు వద్దు'

గత ఎన్నికల్లో తప్పులు చేసిన అధికారులకు రానున్న ఎలక్షన్లలో మళ్లీ విధులు అప్పగించకూడదని ఎన్నికల సంఘం(ఈసీ) సూచించింది. ఆ మేరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోం, కేరళ, బంగాల్​, పుదుచ్చేరిల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది.

క్రమశిక్షణ చర్యలకు గురైన వారికి, విచారణ పెండింగ్​లో ఉన్న వారికి, జరిమాన పడ్డ వారికి కూడా విధులు ఇవ్వకూడదని తెలిపింది. ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న వారికీ ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించకూడదని పేర్కొంది.

గత ఎన్నికల్లో తప్పులు చేసిన అధికారులకు రానున్న ఎలక్షన్లలో మళ్లీ విధులు అప్పగించకూడదని ఎన్నికల సంఘం(ఈసీ) సూచించింది. ఆ మేరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోం, కేరళ, బంగాల్​, పుదుచ్చేరిల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది.

క్రమశిక్షణ చర్యలకు గురైన వారికి, విచారణ పెండింగ్​లో ఉన్న వారికి, జరిమాన పడ్డ వారికి కూడా విధులు ఇవ్వకూడదని తెలిపింది. ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న వారికీ ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించకూడదని పేర్కొంది.

ఇదీ చూడండి: 'ఎన్నికల అధికారులకు వేధింపుల నుంచి రక్షణ!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.