ETV Bharat / bharat

బాలిక​పై మైనర్ల సామూహిక అత్యాచారం- మూడు నెలల పాటు..

author img

By

Published : Dec 27, 2021, 11:33 AM IST

Dharwad gang rape: ఓ బాలికపై కొందరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన జరిగిన ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. మూడు నెలల పాటు వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Dharwad gang rape
మైనర్​పై సామూహిక అత్యాచారం- మూడు నెలల పాటు..

Karnataka gang rape: కర్ణాటక ధార్వాడ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 17ఏళ్ల బాలికపై కొందరు మైనర్లు.. మూడు నెలల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే.. ఆమె వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసి వైరల్​ చేస్తామని బెదిరించారు.

ఒకరోజు బాధ తట్టుకోలేకపోయిన ఆ బాలిక.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. బాధితురాలి తల్లిదండ్రులు.. షహర్​ పోలీస్​ స్టేషన్​లో ఆదివారం ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణను ముమ్మరం చేశారు.

Karnataka gang rape: కర్ణాటక ధార్వాడ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 17ఏళ్ల బాలికపై కొందరు మైనర్లు.. మూడు నెలల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే.. ఆమె వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసి వైరల్​ చేస్తామని బెదిరించారు.

ఒకరోజు బాధ తట్టుకోలేకపోయిన ఆ బాలిక.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. బాధితురాలి తల్లిదండ్రులు.. షహర్​ పోలీస్​ స్టేషన్​లో ఆదివారం ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణను ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:- 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​- 9 మంది అరెస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.