ETV Bharat / bharat

గల్లంతైన నౌకల్లోని 177మందిని రక్షించిన నేవీ

author img

By

Published : May 18, 2021, 8:46 AM IST

Updated : May 18, 2021, 12:09 PM IST

ముంబయిలో తౌక్టే తుపాను బీభత్సానికి రెండు వ్యాపార నౌకలు కొట్టుకుపోయి.. 410మంది గల్లంతైన ఘటనలో 177 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

Navy ships
యుద్ధనౌకలు

తౌక్టే తుపాను ధాటికి ముంబయిలో రెండు నౌకలు కొట్టుకోయిన ఘటనలో ఇప్పటివరకు 177 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం రెండు నౌకలలో 410 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఐఎన్​ఎస్ కోల్​కతా, ఐఎన్​ఎస్​ కొచ్చి, ఐఎన్​ఎస్ తల్వార్ యుద్ధ నౌకలను మోహరించినట్లు తెలిపారు.

Navy rescues 177 from barge; rescuees land in Mumbai
సహాయక చర్యల్లో నిమగ్నమైన నౌకాదళ సిబ్బంది
Navy rescues 177 from barge
కొనసాగుతున్న సహాయక చర్యలు

పీ 305 నౌకలో ఉన్న 146 మందికి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : అతితీవ్ర తుపానుగా తౌక్టే- 'మహా'లో విధ్వంసం

తౌక్టే తుపాను ధాటికి ముంబయిలో రెండు నౌకలు కొట్టుకోయిన ఘటనలో ఇప్పటివరకు 177 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం రెండు నౌకలలో 410 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఐఎన్​ఎస్ కోల్​కతా, ఐఎన్​ఎస్​ కొచ్చి, ఐఎన్​ఎస్ తల్వార్ యుద్ధ నౌకలను మోహరించినట్లు తెలిపారు.

Navy rescues 177 from barge; rescuees land in Mumbai
సహాయక చర్యల్లో నిమగ్నమైన నౌకాదళ సిబ్బంది
Navy rescues 177 from barge
కొనసాగుతున్న సహాయక చర్యలు

పీ 305 నౌకలో ఉన్న 146 మందికి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : అతితీవ్ర తుపానుగా తౌక్టే- 'మహా'లో విధ్వంసం

Last Updated : May 18, 2021, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.