ETV Bharat / bharat

ఆగస్టు నుంచి వారికి సీబీఎస్​ఈ పరీక్షలు!

author img

By

Published : Jul 21, 2021, 5:41 PM IST

ప్రైవేటు విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్​ఈ బోర్డు బుధవారం వెల్లడించింది. ఆ విద్యార్థులకు అసెస్మెంట్​ల ఆధారంగా ఫలితాలను నిర్ణయించే అవకాశం లేదని స్పష్టం చేసింది.

cbse news latest, cbse private candidate news
'ఆగస్టు నుంచి ప్రైవేటు విద్యార్థులకు బోర్డు పరీక్షలు'

ప్రైవేటు విద్యార్థులకు సీబీఎస్​ 10, 12వ తరగతి పరీక్షలు ఆగస్టు 16న ప్రారంభం కానున్నట్లు బోర్డు బుధవారం వెల్లడించింది. సెప్టెంబరు 15 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని తెలిపింది. రెగ్యులర్​ విద్యార్థులకు అమలు చేసినట్టు.. అసెస్మెంట్​ల ఆధారంగా ఫలితాలను నిర్ణయించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి అసెస్మెంట్​ రికార్డులు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొంది.

సీబీఎస్​ఈ నిర్ణయంపై ప్రైవేటు విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు కార్యాలయం ఎదుట బుధవారం పలువురు విద్యార్థులు నిరసన తెలిపారు. సీబీఎస్​ఈ బోర్డు పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ప్రైవేటు విద్యార్థులకు సీబీఎస్​ 10, 12వ తరగతి పరీక్షలు ఆగస్టు 16న ప్రారంభం కానున్నట్లు బోర్డు బుధవారం వెల్లడించింది. సెప్టెంబరు 15 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని తెలిపింది. రెగ్యులర్​ విద్యార్థులకు అమలు చేసినట్టు.. అసెస్మెంట్​ల ఆధారంగా ఫలితాలను నిర్ణయించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి అసెస్మెంట్​ రికార్డులు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొంది.

సీబీఎస్​ఈ నిర్ణయంపై ప్రైవేటు విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు కార్యాలయం ఎదుట బుధవారం పలువురు విద్యార్థులు నిరసన తెలిపారు. సీబీఎస్​ఈ బోర్డు పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి : 'ఆక్సిజన్​ మరణాల'పై రాజకీయ దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.