ETV Bharat / bharat

కారు దగ్ధం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి - కర్ణాటకలో ప్రమాదం

కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బెంగళూరు వెళుతున్న ఓ కారు..కనకపుర- మళవళ్లి రహదారి వద్ద కాలువలో పడింది. దాంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.

Car accident
ఘోర ప్రమాదం
author img

By

Published : Jun 4, 2021, 12:35 PM IST

Updated : Jun 4, 2021, 1:36 PM IST

కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడగా ఆసుపత్రికి తరలించారు.

కారు దగ్ధం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Car accident
కారు దగ్ధం
Car accident
కారు దగ్ధం

బెంగళూరు వెళ్తుండగా.. మండ్య జిల్లా కనకపుర- మళవళ్లి రహదారి వద్ద కారు.. ఓ మురుగు కాలువలో పడింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

ఇదీ చదవండి: శుభకార్యానికి వెళ్లొస్తూ వాగులోకి దూసుకెళ్లిన కారు

కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడగా ఆసుపత్రికి తరలించారు.

కారు దగ్ధం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Car accident
కారు దగ్ధం
Car accident
కారు దగ్ధం

బెంగళూరు వెళ్తుండగా.. మండ్య జిల్లా కనకపుర- మళవళ్లి రహదారి వద్ద కారు.. ఓ మురుగు కాలువలో పడింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

ఇదీ చదవండి: శుభకార్యానికి వెళ్లొస్తూ వాగులోకి దూసుకెళ్లిన కారు

Last Updated : Jun 4, 2021, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.