ETV Bharat / bharat

ప్రశాంత్ భూషణ్ రూ.1 జరిమానా చెల్లిస్తారా?

author img

By

Published : Aug 31, 2020, 5:24 PM IST

సర్వోన్నత న్యాయస్థానం విధించిన జరిమానాను గౌరవంగా చెల్లిస్తానని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ తెలిపారు. అయితే కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు.

Will pay fine to SC, reserve right to file review plea against judgement in contempt case: Bhushan
'జరిమానాను గౌరవంగా చెల్లిస్తాను'

సుప్రీంకోర్టు తనకు విధించిన జరిమానాను గౌరవంగా చెల్లిస్తానని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. తాను అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు భూషణ్​.

కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు భూషణ్​. కోర్టు తీర్పులపై మాట్లాడే హక్కు తనకు ఉందన్నారు. న్యాయస్థానం బలహీనపడితే ప్రజలే బలహీనపడతారన్న భూషణ్... సుప్రీంకోర్టు గెలిస్తే ప్రతి ఒక్క భారతీయుడు గెలిచినట్లేనని వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు తనకు విధించిన జరిమానాను గౌరవంగా చెల్లిస్తానని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. తాను అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు భూషణ్​.

కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు భూషణ్​. కోర్టు తీర్పులపై మాట్లాడే హక్కు తనకు ఉందన్నారు. న్యాయస్థానం బలహీనపడితే ప్రజలే బలహీనపడతారన్న భూషణ్... సుప్రీంకోర్టు గెలిస్తే ప్రతి ఒక్క భారతీయుడు గెలిచినట్లేనని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: ప్రశాంత్​ భూషణ్​కు శిక్ష ఖరారు- ఒక్క రూపాయి జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.