ETV Bharat / bharat

బంగాల్​లో జులై 31 వరకు లాక్​డౌన్​ పొడిగింపు

author img

By

Published : Jun 24, 2020, 10:02 PM IST

Updated : Jun 24, 2020, 10:32 PM IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జూలై 31వరకు లాక్​డౌన్​ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ నెల 30తో లాక్​డౌన్ గడువు ముగియనుండగా.. కొన్ని సడలింపులతో లాక్​డౌన్​​ పొడిగిస్తున్నట్లు తెలిపారు దీదీ.

West Bengal extends lockdown till July 31
జూలై 31 వరకు లాక్​డౌన్​ పొడిగించిన బంగాల్​ ప్రభుత్వం

పశ్చిమ్​ బంగా​ రాష్ట్రంలో కొవిడ్​-19 బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జూలై 31 వరకు లాక్​డౌన్​ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్​డౌన్​ జూన్​ 30తో పూర్తికానుంది.

బంగాల్​లో లాక్​డౌన్​ పొడిగింపుపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న ఆడిటోరియంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు దీదీ. అయితే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవ్వడం వల్ల చివరికి కొన్నింటికి సడలింపులిస్తూ.. మరో నెల రోజులు లాక్​డౌన్​ను పొడిగించారు.

పశ్చిమ్​ బంగా​ రాష్ట్రంలో కొవిడ్​-19 బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జూలై 31 వరకు లాక్​డౌన్​ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్​డౌన్​ జూన్​ 30తో పూర్తికానుంది.

బంగాల్​లో లాక్​డౌన్​ పొడిగింపుపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న ఆడిటోరియంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు దీదీ. అయితే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవ్వడం వల్ల చివరికి కొన్నింటికి సడలింపులిస్తూ.. మరో నెల రోజులు లాక్​డౌన్​ను పొడిగించారు.

ఇదీ చూడండి: ఇక ఈ- పాస్​పోర్టులు.. పటిష్ఠ భద్రత కోసమే!

Last Updated : Jun 24, 2020, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.