ETV Bharat / bharat

ఎంపీలుగా ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు

17వ లోక్​సభకు ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్​ వీరేంద్ర కుమార్​. తొలుత సభా నాయకుడు నరేంద్ర మోదీ ప్రమాణం చేశారు. అనంతరం ప్యానెల్​ ప్రిసైడింగ్​ అధికారులు, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

author img

By

Published : Jun 17, 2019, 12:24 PM IST

Updated : Jun 17, 2019, 2:16 PM IST

లోక్​సభలో ఎంపీలుగా కేంద్రమంత్రుల ప్రమాణం
ఎంపీలుగా ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు

17వ లోక్​సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రధాని మోదీతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్​ వీరేంద్ర కుమార్​. అనంతరం ప్యానెల్​ ప్రిసైడింగ్​ అధికారులు కె.సురేష్​, బ్రిజ్​భూషణ్​ శరణ్​ సింగ్​, బి.మెహ్తాబ్​లు లోక్​సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.

వీరి తర్వాత.. కేబినెట్​ మంత్రులు వరుస క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. లఖ్​నవూ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, భాజపా అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్​ షాలతో ప్రమాణం చేయించారు ప్రొటెం స్పీకర్​.

తొలిసారి లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు షా. గుజరాత్​ గాంధీనగర్​ నియోజకవర్గం నుంచి ఆయన ఘనవిజయం సాధించారు.

నాగ్​పుర్​ ఎంపీగా గెలుపొందిన గడ్కరీ, శిరోమణి అకాలీదళ్​ ఎంపీ హర్​సిమ్రత్​కౌర్​ బాదల్​, అమేఠీ​లో రాహుల్​గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ లోక్​సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.

అంతకుముందు జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది. సమావేశాల ప్రారంభానికి ముందు.. వీరేంద్ర కుమార్​తో​ ప్రొటెం స్పీకర్​గా ప్రమాణం చేయించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. రాష్ట్రపతి భవన్​లో ఈ కార్యక్రమం జరిగింది.

ఇదీ చూడండి : వైద్యుల భద్రతపై రేపు సుప్రీంకోర్టు విచారణ

ఎంపీలుగా ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు

17వ లోక్​సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రధాని మోదీతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్​ వీరేంద్ర కుమార్​. అనంతరం ప్యానెల్​ ప్రిసైడింగ్​ అధికారులు కె.సురేష్​, బ్రిజ్​భూషణ్​ శరణ్​ సింగ్​, బి.మెహ్తాబ్​లు లోక్​సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.

వీరి తర్వాత.. కేబినెట్​ మంత్రులు వరుస క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. లఖ్​నవూ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, భాజపా అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్​ షాలతో ప్రమాణం చేయించారు ప్రొటెం స్పీకర్​.

తొలిసారి లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు షా. గుజరాత్​ గాంధీనగర్​ నియోజకవర్గం నుంచి ఆయన ఘనవిజయం సాధించారు.

నాగ్​పుర్​ ఎంపీగా గెలుపొందిన గడ్కరీ, శిరోమణి అకాలీదళ్​ ఎంపీ హర్​సిమ్రత్​కౌర్​ బాదల్​, అమేఠీ​లో రాహుల్​గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ లోక్​సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.

అంతకుముందు జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది. సమావేశాల ప్రారంభానికి ముందు.. వీరేంద్ర కుమార్​తో​ ప్రొటెం స్పీకర్​గా ప్రమాణం చేయించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. రాష్ట్రపతి భవన్​లో ఈ కార్యక్రమం జరిగింది.

ఇదీ చూడండి : వైద్యుల భద్రతపై రేపు సుప్రీంకోర్టు విచారణ

AP Video Delivery Log - 0300 GMT News
Monday, 17 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0217: Hong Kong Tension AP Clients Only 4216142
Hong Kong police urge protesters to clear roads
AP-APTN-0148: Turkey Debate AP Clients Only 4216141
Mayoral candidates face off in televised debate
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 17, 2019, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.