ETV Bharat / bharat

పూర్తిగా కోలుకున్న అమిత్ షా.. త్వరలోనే డిశ్చార్జి

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పూర్తిగా కోలుకున్నారని దిల్లీ ఎయిమ్స్​ వైద్యులు ప్రకటించారు. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలతో ఆగస్టు 18న ఎయిమ్స్​లో చేరారు షా.

author img

By

Published : Aug 29, 2020, 5:28 PM IST

Updated : Aug 29, 2020, 7:13 PM IST

SHAH-AIIMS
అమిత్ షా

ఆరోగ్య సమస్యలతో దిల్లీ ఎయిమ్స్​లో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోలుకున్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. త్వరలోనే డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

SHAH-AIIMS
ఎయిమ్స్​ ప్రకటన

అమిత్​ షాకు ఆగస్టు 2న కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు ఆయన ట్విట్టర్​ ద్వారా తెలిపారు. మేదాంత ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్న షా.. డిశ్చార్జి అయ్యారు. ఆగస్టు 18న ఒళ్లు నొప్పుల కారణంగా దిల్లీ ఎయిమ్స్​లో చేరారు.

ఇదీ చూడండి: శ్వాసకోశ సమస్యతో ఎయిమ్స్​లో చేరిన అమిత్​ షా

ఆరోగ్య సమస్యలతో దిల్లీ ఎయిమ్స్​లో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోలుకున్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. త్వరలోనే డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

SHAH-AIIMS
ఎయిమ్స్​ ప్రకటన

అమిత్​ షాకు ఆగస్టు 2న కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు ఆయన ట్విట్టర్​ ద్వారా తెలిపారు. మేదాంత ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్న షా.. డిశ్చార్జి అయ్యారు. ఆగస్టు 18న ఒళ్లు నొప్పుల కారణంగా దిల్లీ ఎయిమ్స్​లో చేరారు.

ఇదీ చూడండి: శ్వాసకోశ సమస్యతో ఎయిమ్స్​లో చేరిన అమిత్​ షా

Last Updated : Aug 29, 2020, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.