ETV Bharat / bharat

'ట్రంప్​ రాక ఇరు దేశాల బలమైన స్నేహానికి ప్రతీక'

author img

By

Published : Sep 16, 2019, 11:16 AM IST

Updated : Sep 30, 2019, 7:30 PM IST

అమెరికాలో జరగబోయే 'హౌదీ-మోదీ' కార్యక్రమానికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హాజరవటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 22న అమెరికా హ్యూస్టన్​లో జరిగే కార్యక్రమంలో ఇరు దేశాధినేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు.

'ట్రంప్​ రాక ఇరు దేశాల బలమైన స్నేహానికి ప్రతీక'

అమెరికా హ్యూస్టన్​లో ఈ నెల 22న 'హౌదీ-మోదీ' కార్యక్రమం జరగనుంది. ఈ సభకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ రావడం ఇరు దేశాల బలమైన స్నేహానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ ద్వారా తెలిపారు.​

'Trump's arrival symbolizes strong friendship of the two countries'
'ట్రంప్​ రాక ఇరు దేశాల బలమైన స్నేహానికి ప్రతీక'

"హ్యూస్టన్​ సభకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రావడం ఓ మంచి సంకేతం. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది. అమెరికా అభివృద్ధికి భారత సంతతి ప్రజలు చేస్తోన్న కృషికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది."

- నరేంద్ర మోదీ, ప్రధాని

అమెరికాలోని భారతీయ సంఘాలు టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఈ నెల 22న భారీ సభను నిర్వహిస్తున్నాయి. ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.'హౌదీ మోదీ' కార్యక్రమం అనంతరం ఈ నెల 27న ఐక్యారాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు.

ఇదీ చూడండి:అమెరికా, భారత్ సైనికులకు సంయుక్త శిక్షణ

అమెరికా హ్యూస్టన్​లో ఈ నెల 22న 'హౌదీ-మోదీ' కార్యక్రమం జరగనుంది. ఈ సభకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ రావడం ఇరు దేశాల బలమైన స్నేహానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ ద్వారా తెలిపారు.​

'Trump's arrival symbolizes strong friendship of the two countries'
'ట్రంప్​ రాక ఇరు దేశాల బలమైన స్నేహానికి ప్రతీక'

"హ్యూస్టన్​ సభకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రావడం ఓ మంచి సంకేతం. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది. అమెరికా అభివృద్ధికి భారత సంతతి ప్రజలు చేస్తోన్న కృషికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది."

- నరేంద్ర మోదీ, ప్రధాని

అమెరికాలోని భారతీయ సంఘాలు టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఈ నెల 22న భారీ సభను నిర్వహిస్తున్నాయి. ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.'హౌదీ మోదీ' కార్యక్రమం అనంతరం ఈ నెల 27న ఐక్యారాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు.

ఇదీ చూడండి:అమెరికా, భారత్ సైనికులకు సంయుక్త శిక్షణ

Ranchi (Jharkhand), Sep 16 (ANI): Jharkhand is going to give some relief to the commuters of the state as the state government has decided to give three months relief to the people so that they can get their respective documents in order. Transport Minister CP Singh informed about the decision, "Taking cognisance of people's safety, some amendments were made in Motor Vehicle Act by Centre. However, taking note of issues people are facing, we've decided to give 3 month relief to people so that they can get their documents in order, spread awareness among people. Public should also make sure that they abide by all the traffic rules and regulations," said Singh. The Motor Vehicles (Amendment) Act, 2019 went into effect earlier this month.
Last Updated : Sep 30, 2019, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.