ETV Bharat / bharat

దేశంలో 58 మందికి 'కొత్త కరోనా'

author img

By

Published : Jan 5, 2021, 2:18 PM IST

కొత్త రకం కొవిడ్​ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పుణెలోని ఎన్​ఐవీ ల్యాబ్​లో మరో 20 కేసులు నిర్ధరణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 58కి పెరిగిందని కేంద్రం తెలిపింది.

Total number of people infected with New Strain stands at 58
పెరుగుతోన్న స్ట్రెయిన్​ కేసులు- 58కి చేరిన సంఖ్య

దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకే రోజు 20 కొత్త​ కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58కి పెరిగింది.

ఇప్పటివరకు పుణెలో అత్యధికంగా 25 కేసులు బయటపడగా.. దిల్లీలో 19, బెంగుళూరులో 10, హైదరాబాద్​లో 3, కోల్​కతాలో ఒకటి చొప్పున కేసులు వెలుగు చూశాయి.

దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకే రోజు 20 కొత్త​ కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58కి పెరిగింది.

ఇప్పటివరకు పుణెలో అత్యధికంగా 25 కేసులు బయటపడగా.. దిల్లీలో 19, బెంగుళూరులో 10, హైదరాబాద్​లో 3, కోల్​కతాలో ఒకటి చొప్పున కేసులు వెలుగు చూశాయి.

ఇదీ చదవండి: విరిగిపడ్డ కొండ చరియలు- హైవే బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.